సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులపై కేంద్రం ఫైర్
చండీగఢ్ : ప్రముఖ గాయకుడు సిద్దు మూసేవాలా 2022లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సిద్దు మృతితో మానసికంగా ఎంతో కుంగిపోయిన అతని తల్లిదండ్రులు మళ్లీ…
చండీగఢ్ : ప్రముఖ గాయకుడు సిద్దు మూసేవాలా 2022లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సిద్దు మృతితో మానసికంగా ఎంతో కుంగిపోయిన అతని తల్లిదండ్రులు మళ్లీ…
న్యూఢిల్లీ : ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించే ‘ఉచిత హామీ’లపై దాఖలైన పిల్పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.ఉచిత హామీలు ప్రకటించే రాజకీయ పార్టీల ఎన్నికల…
న్యూఢిల్లీ : సిఎ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షల తేదీల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) మార్పులు చేసింది. లోక్సభ ఎన్నికల…
లక్నో : వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపి నేత వరుణ్గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. స్వంత పార్టీపైనే విమర్శలు చేయడం వల్ల ఈసారి జరగబోయే…
కోల్కతా : బిజెపిప్రభుత్వేతర రాష్ట్రాల్లో కేంద్రం దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్లో టిఎంసి నేత స్వరూప్ బిస్వాస్ నివాసంపై ఐటి అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. నగరంలోని స్వరూప్కు…
చెన్నై : తమిళనాడులో అధికార డిఎంకె అభ్యర్థుల జాబితా, ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొదటి దశ లోక్సభ ఎన్నికల షెడ్యూల్లో తమిళనాడులోని మొత్తం 39…
న్యూఢిల్లీ : టిఎంసి మాజీ లోక్సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ చేపట్టనుంది. ఆరు నెలల్లోగా నివేదికను సమర్పించాల్సిందిగా…
ఢిల్లీ : 2024 తొలి దశ లోక్సభ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ దశలో 102 లోక్సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్,…
మధ్యప్రదేశ్ : రద్దు చేసిన వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ల ద్వారా భారతీయ రైల్వే భారీగా ఆదాయాన్ని పొందుతుంది. 2021-2024 మధ్య (జనవరి వరకు) రూ.1,229.85 కోట్ల ఆదాయాన్ని…