జాతీయం

  • Home
  • సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులపై కేంద్రం ఫైర్‌

జాతీయం

సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులపై కేంద్రం ఫైర్‌

Mar 20,2024 | 17:47

చండీగఢ్‌ : ప్రముఖ గాయకుడు సిద్దు మూసేవాలా 2022లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సిద్దు మృతితో మానసికంగా ఎంతో కుంగిపోయిన అతని తల్లిదండ్రులు మళ్లీ…

Freebies : గురువారం విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

Mar 20,2024 | 17:03

న్యూఢిల్లీ :   ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించే ‘ఉచిత హామీ’లపై దాఖలైన పిల్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.ఉచిత హామీలు ప్రకటించే రాజకీయ పార్టీల ఎన్నికల…

CA exam : సిఎ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల తేదీల మార్పు

Mar 20,2024 | 16:21

న్యూఢిల్లీ :    సిఎ ఫౌండేషన్‌, ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల తేదీల్లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఎఐ) మార్పులు చేసింది. లోక్‌సభ ఎన్నికల…

Varun Gandhi : వరుణ్‌గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా?!

Apr 4,2024 | 14:26

లక్నో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేత వరుణ్‌గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. స్వంత పార్టీపైనే విమర్శలు చేయడం వల్ల ఈసారి జరగబోయే…

టిఎంసి నేత నివాసంలో ఐటి సోదాలు

Mar 20,2024 | 13:34

కోల్‌కతా : బిజెపిప్రభుత్వేతర రాష్ట్రాల్లో కేంద్రం దాడులు కొనసాగుతున్నాయి.  పశ్చిమబెంగాల్‌లో టిఎంసి నేత స్వరూప్‌ బిస్వాస్‌ నివాసంపై ఐటి అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. నగరంలోని స్వరూప్‌కు…

21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన డిఎంకె, మేనిఫెస్టో విడుదల

Mar 20,2024 | 17:11

చెన్నై  :    తమిళనాడులో అధికార డిఎంకె అభ్యర్థుల జాబితా, ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొదటి దశ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లో తమిళనాడులోని మొత్తం 39…

Mahua Moitra : సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన లోక్‌పాల్‌

Mar 20,2024 | 11:15

న్యూఢిల్లీ :    టిఎంసి మాజీ లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ చేపట్టనుంది. ఆరు నెలల్లోగా నివేదికను సమర్పించాల్సిందిగా…

Loksabha: ‘తొలి’ నోటిఫికేషన్‌ విడుదల

Mar 20,2024 | 10:31

ఢిల్లీ : 2024 తొలి దశ లోక్‌సభ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ దశలో 102 లోక్‌సభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్,…

‘వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ల’తో భారీ ఆదాయం

Mar 20,2024 | 09:10

మధ్యప్రదేశ్‌ : రద్దు చేసిన వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ల ద్వారా భారతీయ రైల్వే భారీగా ఆదాయాన్ని పొందుతుంది. 2021-2024 మధ్య (జనవరి వరకు) రూ.1,229.85 కోట్ల ఆదాయాన్ని…