రిపబ్లిక్ డే వరకు ఢిల్లీ విమానాశ్రయంపై కేంద్రం ఆంక్షలు
న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. జనవరి 26 వరకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం…
న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. జనవరి 26 వరకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం…
గాంధీనగర్ : వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్ కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత సి.జె. చావ్దా శుక్రవారం ఎమ్మెల్యే…
గువహటి : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదైంది. యాత్రతో పాటు నిర్వాహకులు కె.బి.బైజుపై కేసు నమోదు చేసినట్లు…
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో కేసులో నిందితుల పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్లకు విచారణ అర్హత లేదని జస్టిస్ బివి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం…
న్యూఢిల్లీ : యుజిసి నెట్ (డిసెంబర్) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. యుజిసి నెట్ 2023 రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను https://ugcnet.nta.ac.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్,…
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. టెలిగ్రాఫ్ లైన్లోని హౌస్ నెంబర్ 9బి బంగ్లాను శుక్రవారం ఉదయం పదిగంటల…
న్యూఢిల్లీ : దేశానికి ప్రస్తుతం అమృత్కాల్ కంటే, ‘శిక్షా కాల్ ‘ (విద్య) అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. మోడీ హయాంలో దేశంలో విద్యారంగం…
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ప్రభుత్వను బంగ్లా నుండి ఖాళీ చేయించేందుకు శుక్రవారం అధికారులు ఆమె నివాసానికి చేరుకున్నారు. బంగ్లాను వెంటనే…
న్యూఢిల్లీ : విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు జరపడంపై సర్వోన్నత న్యాయస్థానం…