జాతీయం

  • Home
  • బెంగళూరు శివార్లలో అగ్ని ప్రమాదం

జాతీయం

బెంగళూరు శివార్లలో అగ్ని ప్రమాదం

Feb 19,2024 | 10:45

ముగ్గురి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలో ఒక పెర్‌ఫ్యూమ్‌ గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో…

ఛత్తీస్‌గఢ్‌లో సిఎఎఫ్‌ కమాండర్‌ హత్య

Feb 19,2024 | 10:43

మావోయిస్టుల దుశ్యర్య బీజాపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో కమాండర్‌ స్థాయి అధికారిని మావోయిస్టులు కిడ్నాప్‌ చేసి, హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ (సిఎఎఫ్‌) 4వ బెటాలియన్‌ కమాండర్‌…

షార్జిల్‌ ఇమామ్‌కు బెయిల్‌ నిరాకరణ

Feb 19,2024 | 10:35

న్యూఢిల్లీ : దేశద్రోహం, చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదైన కేసులో షార్జిల్‌ ఇమామ్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు నిరాకరించింది.…

21న బిజెపి, ఎన్‌డిఎ ఎంపిల ఇళ్ల వద్ద నల్లజెండాలతో నిరసన

Feb 19,2024 | 10:27

 సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2021 డిసెంబరు 9న ఎస్‌కెఎంతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తోపాటు కనీస మద్దతు ధర సి2ం50 శాతం…

రేషన్‌ బస్తాలపై మోడీ చిత్రం కోసం కోట్లు వ్యయం

Feb 19,2024 | 10:22

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద ఆహారధాన్యాల పంపిణీకి ఉపయోగించే బస్తాలపై నరేంద్ర మోడీ చిత్రం ముద్రించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు…

నాణ్యమైన విద్య అందని ద్రాక్షే!

Feb 19,2024 | 10:19

 నిరుద్యోగానికి అదీ ఓ కారణమే  ఎఎస్‌ఇఆర్‌ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ : దేశంలో నాణ్యమైన విద్య లభించడం లేదని యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ (ఎఎస్‌ఇఆర్‌)…

60 వేల పోస్టులకు 50 లక్షల మంది దరఖాస్తు

Feb 19,2024 | 10:13

 యుపిలో తాండవిస్తున్న నిరుద్యోగం లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో నిరుద్యోగం తాండవిస్తోంది. 60,244 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఏకంగా 50,14,924 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 35…

చేతులెత్తేసిన మోడీ ప్రభుత్వం

Feb 19,2024 | 10:10

 ఉద్యోగ కల్పనలో స్తబ్దత   తైవాన్‌, ఇజ్రాయిల్‌తో ఒప్పందాలు  కార్మికులను తరలించేందుకు ప్రయత్నాలు  లక్నో ఐఐఎం వెల్లడి న్యూఢిల్లీ : దేశంలో ఉద్యోగాల వృద్ధి రేటులో స్తబ్దత నెలకొన్నదని…

ప్రమాదంలో రిజర్వేషన్లు

Feb 19,2024 | 10:06

దళితులకు అన్యాయం డివైఎఫ్‌ఐ యువ దళిత సదస్సులో యుజిసి మాజీ ఛైర్మన్‌ సుఖదేవ్‌ థోరాట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయని, దళిత తరగతులకు…