జాతీయం

  • Home
  • ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ప్రజలు ఛీకొడుతున్నారు

జాతీయం

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ప్రజలు ఛీకొడుతున్నారు

May 22,2024 | 09:09

బిజెపికి మెజారిటీ కల్ల -కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు ఖర్గే న్యూఢిల్లీ : మతోన్మాద ఆర్‌ఎస్‌ఎస్‌ను, దాని రాజకీయ వేదిక అయిన బిజెపిని ప్రజలే ఛీకొడుతున్నారని, వాటికి వ్యతిరేకంగా…

గతం కంటే తగ్గిన పోలింగ్‌- నాలుగు దశల్లో ఇదే పరిస్థితి

May 22,2024 | 09:08

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఐదు దశల పోలింగ్‌ ముగిసింది. ఇంకా రెండు దశల పోలింగ్‌ మిగిలింది. అయితే ముగిసిన ఐదు దశల పోలింగ్‌,…

బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌పై ఎట్టకేలకు ఛార్జిషీట్‌

May 22,2024 | 09:03

న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపిి, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) మాజీ ఛీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎట్టకేలకు…

వికాస్‌ వీడి..విద్వేషం గక్కుతూ.. – మోడీ ఎన్నికల ప్రచార ధోరణి

May 22,2024 | 09:00

– మత సమీకరణలతో నెట్టుకొచ్చే యత్నం న్యూఢిల్లీ : మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుండి 20 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ తన…

జనం సొమ్ముతో బిజెపి భజన

May 22,2024 | 08:58

-సిబిసి తీరుపై విమర్శల వెల్లువ – 113 రోజుల్లో రూ.39 కోట్ల వ్యయం ముంబయి : కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలను గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు…

సంఘ్ పరివార్‌లో మోడీపై మంటలు !

May 22,2024 | 08:41

– స్వయం సేవకులలో పెరుగుతున్న వ్యతిరేకత న్యూఢిల్లీ : ‘ ఒకప్పటి బిజెపికి, ఇప్పటి బిజెపికి చాలా తేడా ఉంది. అప్పట్లో మా సామర్ధ్యం తక్కువగా ఉండేది.…

మత విద్వేషాగ్ని ఆజ్యం పోస్తున్న ‘మెటా’

May 21,2024 | 23:25

– ముస్లింలపై విద్వేష ప్రసంగాలకు ఆమోదం – మోడీపై విమర్శనాత్మక ప్రకటనలకు నిరాకరణ న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్స్‌యాప్‌ గ్రూపు సంస్థ అయిన మెటా ప్రకటనల…

ఢిల్లీలో ‘ఉబర్‌ బస్సు’లకు అనుమతి

May 21,2024 | 23:05

– ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌ ఆక్షేపణ – విరమించుకోవాలని కేజ్రీవాల్‌కు లేఖ న్యూఢిల్లీ : ఢిల్లీలో బస్సులు నడపడానికి ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ ఉబర్‌కు అనుమతి ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలపై…

ఆ రేవ్‌ పార్టీలో సినీ నటి హేమ కూడా : సిపి దయానంద్‌

May 21,2024 | 15:23

బెంగళూరు : బెంగళూరులో పోలీసులు ఓ రేవ్‌ పార్టీని భగం చేయడం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌ మీడియాకు తెలియజేశారు. ఈ…