జాతీయం

  • Home
  • బిజెపియేతర రాష్ట్రాల పట్ల వివక్ష లేదు : నిర్మలా సీతారామన్‌

జాతీయం

బిజెపియేతర రాష్ట్రాల పట్ల వివక్ష లేదు : నిర్మలా సీతారామన్‌

Feb 5,2024 | 17:57

న్యూఢిల్లీ : పన్ను బకాయిల చెల్లింపుల్లో బిజెపియేతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్లమెంటులో సోమవారం కాంగ్రెస్‌ ఎంపి అధీర్‌రంజన్‌ ఆరోపించారు. అధీర్‌ రంజన్‌…

కేరళ బడ్జెట్ – హైలైట్స్

Feb 5,2024 | 13:13

కేరళ : కేరళ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ సోమవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రజెంటేషన్‌లో రాష్ట్రానికి “పన్ను వాటాల తిరస్కరణ”…

బలపరీక్ష కోసం అసెంబ్లీకి హాజరైన హేమంత్‌ సోరెన్‌

Feb 5,2024 | 21:58

రాంచి : జార్ఖండ్‌ సిఎం చంపాయి సోరెన్‌ ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వం సోమవారం (ఫిబ్రవరి 5) బలపరీక్ష ఎదుర్కోనుంది. ఇందుకోసం మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన జార్ఖండ్‌…

ఖర్చుకాని రూ.7,539 కోట్ల విద్యా రంగం బడ్జెట్‌

Feb 5,2024 | 11:24

సమగ్ర శిక్ష, మధ్యాహ్న భోజనం నిధులే యుజిసికి తగ్గిన కేటాయింపులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం 2023-24లో విద్యారంగం నిధుల వ్యయం కంటే రూ.7,539 కోట్లు…

యుసిసి ఆమోదం కోసం

Feb 5,2024 | 10:51

నేటి నుంచి ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు డెహ్రాడూన్‌ : సోమవారం నుంచి ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ…

కాల్పులు జరిపిన బిజెపి ఎమ్మెల్యేపై ఎస్‌సి, ఎస్‌టి కేసు

Feb 5,2024 | 10:49

థానే : పోలీస్‌ స్టేషన్‌లోనే శివసేన నాయకుడిపై కాల్పులకు దిగిన మహారాష్ట్రలోని బిజెపి ఎమ్మెల్యే గణపత్‌ గైక్వాడ్‌పై ఎస్‌సి, ఎస్‌టి (వేధింపులు నిరోధక) చట్టం కింద కేసు…

కీలక తీర్పుల్లో ప్రధానికి అనుకూలంగా సుప్రీంకోర్టు

Feb 5,2024 | 10:47

సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి ఆరోపణ న్యూఢిల్లీ : కీలక తీర్పుల్లో సుప్రీంకోర్టు ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని సిపిఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఎ…

మరో క్రైస్తవ ఎన్జీఓపై వేటు 

Feb 5,2024 | 10:45

ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్‌ రద్దు చేసిన కేంద్రం న్యూఢిల్లీ : విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించాయన్న కారణంతో ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్ల రద్దుల పర్వం కొనసాగుతూనే…

మేము సైతం… కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్న డిఎంకె

Feb 5,2024 | 10:43

చెన్నై : తమిళనాడు రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌లోనూ, ఢిల్లీలోనూ ఆందోళన నిర్వహించేందుకు డిఎంకె సిద్ధమవుతోంది. నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్‌లో నిరసన…