దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ‘ఇండియా’ ర్యాలీ : జైరాం రమేష్
న్యూఢిల్లీ : ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుని వ్యతిరేకిస్తూ ‘ఇండియా’ ఫోరమ్ ఆదివారం ర్యాలీ చేపట్టనుంది. రేపు ఢిల్లీలోని రాంలీల్ మైదాన్లో జరగబోయే మహా ర్యాలీలో…
న్యూఢిల్లీ : ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుని వ్యతిరేకిస్తూ ‘ఇండియా’ ఫోరమ్ ఆదివారం ర్యాలీ చేపట్టనుంది. రేపు ఢిల్లీలోని రాంలీల్ మైదాన్లో జరగబోయే మహా ర్యాలీలో…
భువనేశ్వర్ : లోక్సభ ఎన్నికలకు ముందు ఒడిశాలోని బిజెడి (బిజు జనతాదళ్) పలువురు కీలక నేతలు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ప్రియదర్శి మిశ్రా, ఆకాశ్…
న్యూఢిల్లీ: ఎన్డిఎ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం గత పదేళ్లలో 150 లక్షల కోట్లను అప్పు చేసింది. ఇప్పుడు మరలా 14 లక్షల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని…
మధ్యప్రదేశ్ : కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించే మేధావులు, ప్రతిపక్ష పార్టీలపై నిరంకుశంగా దాడులకు తెగబడుతోంది మోడీ ప్రభుత్వం. ఈడి, ఐటీ శాఖలను ప్రతిపక్షాలపై ఆయుధాలుగా ప్రయోగిస్తోంది.…
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒంగోలులో వామపక్ష లౌకిక పార్టీల నిరసన ప్రదర్శన ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : ప్రధాని మోడీ మత దురహంకార విధానాన్ని దేశ…
ఘాజీపూర్ : బందా జైల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్, మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ గురువారం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. బందా జిల్లాలోని రాణి…
ఢిల్లీ : దేశం తరఫున ఆయారంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహానీయులకు ఇటీవల కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించిన విషయం తెలిసిందే.…
న్యూఢిల్లీ : ప్రస్తుత లోక్సభలోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయం అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్)…
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మరో షాక్ తగిలింది. తాజాగా ఇదే కేసులో మరో మంత్రి కైలాష్ గెహ్లాట్కు సైతం…