జాతీయం

  • Home
  • ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేందుకు ఈ-పాస్‌ తప్పనిసరి

జాతీయం

ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేందుకు ఈ-పాస్‌ తప్పనిసరి

May 7,2024 | 18:02

 చెన్నై :  తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేందుకు ఈ-పాస్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌, ఈ-పాస్‌ వినియోగం ప్రారంభమయ్యాయి.…

Supreme Court: ఎవరైనా సమాన బాధ్యత వహించాల్సిందే

May 7,2024 | 17:05

న్యూఢిల్లీ :   తప్పుదారి పట్టించే ప్రకటనల విషయంలో సెలబ్రిటీలైనా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌ అయినా సమాన బాధ్యత వహించాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. పతంజలి ఆయుర్వేద తప్పుదారి…

కేజ్రీవాల్‌ కస్టడీని మరోసారి పొడిగించిన ఢిల్లీ కోర్టు

May 7,2024 | 16:16

న్యూఢిల్లీ :   ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కేజ్రీవాల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగించింది. మే 20 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు సిబిఐ, ఇడి ప్రత్యేక…

మీ హక్కులను కాపాడుకునేందుకు ఓటు వేయండి : రాహుల్‌ గాంధీ

May 7,2024 | 14:56

న్యూఢిల్లీ :    హక్కులను కాపాడుకునేందుకు ప్రజలంతా ఓటు వేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మంగళవారం…

వ్యవసాయ పరిశోధనలో క్షీణిస్తున్న వ్యయం : సర్వే

May 7,2024 | 14:19

న్యూఢిల్లీ :   2011-2022 మధ్య కాలంలో వ్యవసాయ పరిశోధనా వ్యయం క్షీణించింది.వాస్తవానికి వ్యవసాయ పరిశోధనలో ఖర్చు చేసిన వ్యయానికి ప్రతి రూపాయికి సుమారు రూ.13.85పైసలు రాబడి వస్తుందని…

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

May 7,2024 | 13:16

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్‌లోని రెడ్‌వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నరాన్న సమాచారం…

అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి : ప్రధాని మోడి

May 7,2024 | 08:46

అహ్మదాబాద్‌ : అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి మోడి అన్నారు. మంగళవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న పాఠశాలలో మోడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన…

ఓటేసిన ప్రధాని మోడి

May 7,2024 | 08:48

అహ్మదాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడి ఈ ఉదయం అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాలలో ఓటు హక్కును…

Lok Sabha Elections : మూడో దశ పోలింగ్ ప్రారంభం

May 7,2024 | 08:10

 95 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌  మొత్తం 1,351 మంది అభ్యర్థులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. ఈ…