పోలీసుల అత్యుత్సాహం.. నేరుగా ఆసుపత్రిలోకి జీపు
ఉత్తరాఖండ్ :ప్రశాంతంగా ఉన్న ఓ ఆసుపత్రిలోకి పోలీసులు వాహనంతో సహా దూసుకువచ్చింది. దీంతో కొద్ది నిమిషాల పాటు ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన…
ఉత్తరాఖండ్ :ప్రశాంతంగా ఉన్న ఓ ఆసుపత్రిలోకి పోలీసులు వాహనంతో సహా దూసుకువచ్చింది. దీంతో కొద్ది నిమిషాల పాటు ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన…
కర్ణాటక :కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. ఫెండ్స్ ఛాలెంజ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఛాలెంజ్ చేసి మద్యం మత్తులో ఓ యువకుడు చెరువులోకి దూకి ప్రాణాలు…
ఢిల్లీ : పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీని వెంటనే విడుదల చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేసింది. ఫిబ్రవరి, మార్చి…
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ మహ్మద్ షకీల్ను అఫిషియేటింగ్ వైస్ ఛాన్సలర్గా నియమించింది. ఢిల్లీ హైకోర్టు ఎక్బాల్ హుస్సేన్ నియామకాన్ని రద్దు చేసి ఒక వారంలోపు తాజా…
ఢిల్లీ : న్యాయమూర్తులు కొన్ని గంటలు మాత్రమే పని చేస్తారని, సుదీర్ఘ సెలవులు తీసుకుంటారని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. ‘‘న్యాయమూర్తులు…
తక్కువ గ్రేడ్ సరఫరాతో భారీ మోసం రూ.3 వేల కోట్లకు పైగా మేత ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు తీవ్ర నష్టం న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి…
చమురు ధరలు తగ్గినా ఒరిగిందేమీ లేదు లాభాలు దండుకుంటున్న ఆయిల్ కంపెనీలు డివిడెండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి కాసుల పంట న్యూఢిల్లీ : మార్చి 31తో అంతమైన…
యువతకు అనేక అవకాశాలు కల్పించామన్న మోడీ అదేమీ లేదన్న యువతరం ఖాళీల భర్తీపై ఆసక్తి చూపని ప్రభుత్వం 8 శాతానికి చేరిన నిరుద్యోగ రేటు న్యూఢిల్లీ :…
25న ఏడు రాష్ట్రాల్లో 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ బరిలో 889 మంది అభ్యర్థులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటుంది.…