జాతీయం

  • Home
  • ఫలితాలొచ్చాకే ‘ప్రధాని’పై నిర్ణయం : రాహుల్‌ గాంధీ

జాతీయం

ఫలితాలొచ్చాకే ‘ప్రధాని’పై నిర్ణయం : రాహుల్‌ గాంధీ

Apr 6,2024 | 00:10

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మీడియా ప్రచారం చేస్తున్నట్లు కాకుండా చాలా పోటాపోటీగా ఈ ఎన్నికలు ఉండనున్నాయని, ఎన్నికల్లో తమ గెలుపు (ఇండియా ఫోరమే) ఖాయమని కాంగ్రెస్‌ సీనియర్‌…

Congress: రైతులకు కనీస మద్దతు ధర.. ఎపికి ప్రత్యేక హోదా

Apr 6,2024 | 00:47

30 లక్షల ఉద్యోగాల కల్పన పేదలకు ఏడాదికి రూ. లక్ష రూ.450కే గ్యాస్‌ సిలిండర్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ సిఎఎ, యుసిసిపై మౌనం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో…

ఒడిశా పాఠశాలల్లోనూ వాటర్‌ బెల్‌

Apr 6,2024 | 00:06

భువనేశ్వర్‌ : కేరళ, ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే ఒడిశా ప్రభుత్వం కూడా పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్‌’ ను మోగించాలని నిర్ణయించింది. ఎండ తీవ్రత అధికమవుతోన్న వేళ విద్యార్థులు, ఉపాధ్యాయులకు…

ఇసి నోటీసుల లీక్‌పై మంత్రి అతిషీ ఆగ్రహం

Apr 6,2024 | 00:10

 ఇ-మెయిల్‌ రాకమునుపే షేర్‌ చేసిన బిజెపి న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) తనకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసులు మీడియాలో వైరల్‌ అవ్వడంపై ఢిల్లీ…

Bhima Koregaon case : మానవహక్కుల కార్యకర్త సోమాసేన్‌కు బెయిల్‌

Apr 5,2024 | 15:25

న్యూఢిల్లీ :    మానవహక్కుల కార్యకర్త సోమా సేన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది.  బీమా కొరెగావ్‌ కేసులో  2018 జూన్ 6న  అక్రమంగా అరెస్టు…

లిక్కర్‌ స్కాంలో కేసులో కేజ్రీవాల్‌ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్‌ : సంజయ్ సింగ్‌

Apr 5,2024 | 15:02

న్యూఢిల్లీ : లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ని బిజెపి కుట్రపూరితంగా అరెస్టు చేసిందని ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌ ధ్వజమెత్తారు. ఈ కేసులో…

UP Madarsa Board : అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

Apr 5,2024 | 14:55

న్యూఢిల్లీ :    ఉత్తరప్రదేశ్‌ మదర్సాల్లోని 17 లక్షల విద్యార్థులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కలిగించింది. యుపి బోర్డ్‌ ఆఫ్‌ మదర్సా ఎడ్యుకేషన్‌ యాక్ట్‌, 2004ను రద్దు…

Schoolsలో ‘ వాటర్‌ బెల్‌ ‘ – 3 సార్లు నీళ్లు తాగాల్సిందే : ఒడిశా విద్యాశాఖ ఆదేశాలు

Apr 5,2024 | 13:18

ఒడిశా : కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల తరహాలోనే ఒడిశా ప్రభుత్వం కూడా పాఠశాలల్లో ‘ వాటర్‌ బెల్‌ ‘ ను మోగించాలని నిర్ణయించింది. ఎండ తీవ్రత అధికమవుతోన్న వేళ…

గోధుమల సేకరణ పెంపు

Apr 5,2024 | 23:58

వరి ధాన్యం మాటేెమిటి? న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో వరి సేకరణను తగ్గించి, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌లలో గోధుమల సేకరణను భారీగా పెంచింది. భారత్‌…