జాతీయం

  • Home
  • బాండ్ల వివరాలు బయటపెట్టాల్సిందే

జాతీయం

బాండ్ల వివరాలు బయటపెట్టాల్సిందే

Mar 11,2024 | 22:07

ఈ రోజు సాయంత్రం వరకు గడువు ఎస్‌బిఐ దరఖాస్తును కొట్టేస్తూ సుప్రీం 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఇసి వెబ్‌సైట్‌లో ఉండాలి 26 రోజులుగా ఏం…

‘మిషన్‌ దివ్యాస్త్ర’ సక్సెస్‌

Mar 11,2024 | 21:58

ఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) ‘మిషన్‌ దివ్యాస్త్ర పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 (ఎంఐఆర్‌ వి) క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది.…

సందేశ్‌ఖలి కేసుపై బెంగాల్‌ పిటిషన్‌ కొట్టివేత

Mar 11,2024 | 23:59

న్యూఢిల్లీ : సందేశ్‌ఖలి దురాగతాల కేసును సిబిఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. సందేశ్‌ఖలి కేసు విచారణను, నిందితుడు…

పౌరసత్వ సవరణ చట్టం అమలు.. రూల్స్‌ నోటిఫై చేసిన హౌం శాఖ

Mar 11,2024 | 18:45

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ చట్టం 2019…

Kuno National Park: ఐదు కూనలకు జన్మనిచ్చిన ‘గామిని’..

Mar 11,2024 | 17:19

 26కు చేరిన మొత్తం చిరుతల సంఖ్య కునో నేషనల్‌ పార్క్‌లో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ఐదేళ్ల ఆడ చిరుత ‘గామిని’ ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఈ మేరకు…

Prof. Saibaba: కేసులో ‘మహా’ సర్కారుకు షాక్‌

Mar 12,2024 | 00:02

 తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మావోయిస్టులతో లింకు ఉన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబాతోపాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా…

పెళ్లి బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం

Mar 11,2024 | 16:28

ఘాజీపూర్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఘాజీపూర్‌లో విద్యుత్‌ వైర్లు తగిలి పెళ్లి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందగా..…

Jairam Ramesh : టిడిపి, జనసేనలతో బిజెపి ఎందుకు పొత్తు పెట్టుకుంది? : జైరాం రమేష్‌

Mar 11,2024 | 16:29

సూరత్‌ (గుజరాత్‌) : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే గెలుస్తుందనే నమ్మకం ఉంటే.. టిడిపి, జనసేన పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది…

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న మోడీ

Mar 11,2024 | 14:13

చండీగఢ్‌ : దేశవ్యాప్తంగా లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను సోమవారం గురుగ్రామ్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. వీటిల్లో…