జాతీయం

  • Home
  • ప్రజాస్వామ్యంలో దేన్నీ దాచివుంచలేం!

జాతీయం

ప్రజాస్వామ్యంలో దేన్నీ దాచివుంచలేం!

Mar 17,2024 | 07:55

దాతల గోప్యతకై వ్యవస్థాగత యంత్రాంగం రూపొందించాలి సిఇసి రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యలు న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యంలో దేన్నీ దాచిపెట్టడానికి ఎలాంటి అవకాశం వుండదని చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌…

అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ లెఫ్ట్ ఫ్రంట్ మార్చ్

Mar 17,2024 | 07:48

కొల్‌కతా : వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ లెఫ్ట్‌ ఫ్రంట్‌ శనివారం కొల్‌కతాలో మార్చ్‌ నిర్వహించింది. ధర్మతల నుంచి పార్క్‌ సర్కస్‌ వరకు…

బిజెపికి ధన ప్రవాహం

Mar 17,2024 | 07:44

2019 ఎన్నికలకు ముందు రూ.1,700 కోట్ల ఎన్నికల బాండ్ల ఎన్‌క్యాష్‌ ఈ ఏడాది ఇప్పటికే రూ.202 కోట్లు సమకూర్చుకున్న వైనం ఐదేళ్లలో పార్టీలన్నీ ఎన్‌క్యాష్‌ చేసుకున్న మొత్తం…

జమ్మూకాశ్మీర్‌లోనూ లోక్‌సభ ఎన్నికలు

Mar 16,2024 | 17:54

న్యూఢిల్లీ :    జమ్మూకాశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించనున్నట్లు తెలిపారు.…

26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు..

Mar 16,2024 | 16:45

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికలతో పాటు 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ సహా…

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Mar 17,2024 | 00:03

 న్యూఢిల్లీ :   దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఇసి) శనివారం విడుదల చేసింది.  లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌…

ప్రసార భారతి చైర్మన్‌గా మాజీ అధికారి నవనీత్‌ సెహగల్‌

Mar 16,2024 | 15:04

 న్యూఢిల్లీ :   ప్రభుత్వ ప్రసార సంస్థ ‘ప్రసార భారతి’ చైర్మన్‌గా మాజీ అధికారి నవనీత్‌ సెహగల్‌ను కేంద్రం నియమించింది. సెలక్షన్‌ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఈ…

కొత్తగా చేర్చిన నాలుగు తెగలకు 10 శాతం రిజర్వేషన్లు  

Mar 16,2024 | 14:31

శ్రీనగర్‌  :   గిరిజనుల (ఎస్‌టి) జాబితాలో కొత్తగా చేర్చిన నాలుగు తెగలకు 10 శాతం రిజర్వేషన్ల అమలును జమ్ముకాశ్మీర్‌ పరిపాలనా యంత్రాంగం ఆమోదించింది. దీంతో కేంద్రపాలిత ప్రాంతంలో…

ఎపి భవన్‌ విభజన – హోం శాఖ ఉత్తర్వులు

Mar 16,2024 | 13:55

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ విభజన అంశం పరిష్కారమయ్యిందని తాజాగా హోం శాఖ బుధవారం అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షన్‌- జీకి ఎపి, తెలంగాణ రాష్ట్రాలు…