జాతీయం

  • Home
  • జమిలీ ఎన్నికల నిర్వహణపై కోవింద్‌ కమిటీ ఏకాభిప్రాయం.. రిపోర్టులో ఏమున్నదంటే..

జాతీయం

జమిలీ ఎన్నికల నిర్వహణపై కోవింద్‌ కమిటీ ఏకాభిప్రాయం.. రిపోర్టులో ఏమున్నదంటే..

Mar 14,2024 | 13:02

న్యూఢిల్లీ: జమిలీ ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. గురువారం ఆ రిపోర్టును రాష్ట్రపతి ముర్ముకు…

రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి ప్రమాణ స్వీకారం

Mar 14,2024 | 13:59

ఢిల్లీ : ఇన్‌ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి గురువారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మెన్‌ జగదీప్‌ ధన్‌కర్‌…

Delhi: ఢిల్లీలో అగ్నిప్రమాదం : నలుగురు మృతి

Mar 14,2024 | 15:23

న్యూఢిల్లీ : ఢిల్లీలోని షహ్దారాలోగల శాస్త్రినగర్‌ ప్రాంతంలోని ఒక భవనంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతోపాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులను…

‘ఖర్చు చేయడానికి మా వద్ద డబ్బులు లేవు : మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు

Mar 14,2024 | 12:01

కల్బుర్గి : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ఎన్నికల కోసం ఖర్చు చేసేందుకు మా వద్ద…

మార్కెట్లో కారు బీభత్సం.. మహిళ మృతి

Mar 14,2024 | 10:51

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఘాజీపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్‌ తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు.…

ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్

Mar 14,2024 | 09:32

నిలకడగా ఆరోగ్య పరిస్థితి  పూణే : మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మహారాష్ట్రలోని పూణే నగరంలోని ఆసుపత్రిలో జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ చికిత్స…

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Mar 14,2024 | 13:47

సకాలంలో స్పందించిన అధికారులు  ఢిల్లీ : ఢిల్లీ షాహదారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలోని నివాస భవనంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే…

షాజహాన్ టార్గెట్‌గా ఈడీ సోదాలు

Mar 14,2024 | 09:04

సందేశ్‌ఖాలీ: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ ఘటన నిందితుడుగా అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత  షేక్ షాజహాన్ టార్గెట్‌గా గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది.…

మహారాష్ట్రలో ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు?

Mar 14,2024 | 08:13

న్యూఢిల్లీ : ముంబయిలోని ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లను మార్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని శివసేన ఎంపీ రాహుల్‌ షెవాలే అన్నారు. ముంబై సెంట్రల్‌…