జాతీయం

  • Home
  • మణిపూర్‌ హింసపై సిపిఎం అఫిడవిట్‌

జాతీయం

మణిపూర్‌ హింసపై సిపిఎం అఫిడవిట్‌

Jan 6,2024 | 09:56

విచారణ కమిషన్‌కు అందచేత న్యూఢిల్లీ : మణిపూర్‌లో మైతీ – కుకీ ఘర్షణలను కట్టడి చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం, ఇంటెలిజెన్స్‌ విభాగం వైఫల్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, సిపిఎం…

ఫిబ్రవరి 16న ఐక్య ఆందోళన

Jan 6,2024 | 09:53

రైతులు, కార్మికుల దేశవ్యాప్త ప్రదర్శనలు, పికెటింగ్‌లు,రైల్‌ రోకో, జైలు భరో కార్పొరేట్‌, మతోన్మాద విద్వేష, విభజన విధానాలపై ప్రతిఘటన ఎస్‌కెఎం, కేంద్ర కార్మిక సంఘాలు ఉమ్మడి వేదిక…

విచక్షణ పేరుతో ఏకపక్షం కుదరదు

Jan 6,2024 | 08:51

గవర్నర్‌ అధికారంపై సుప్రీం కోర్టు న్యూఢిల్లీ : ఎలాంటి శాఖ కేటాయించకుండా మంత్రిగా వి.సెంథిల్‌ బాలాజీని కొనసాగించడంపై నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌దేనంటూ ఈ విషయంపై…

మద్రాసు హైకోర్టు నిర్ణయం సరైనదే !

Jan 6,2024 | 08:33

మంత్రిగా సెంథిల్‌ బాలాజీ కొనసాగింపుపై ముఖ్యమంత్రే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం కోర్టు న్యూఢిల్లీ : ఎలాంటి శాఖ కేటాయించకుండా మంత్రిగా వి.సెంథిల్‌ బాలాజీని కొనసాగించడంపై నిర్ణయించుకోవాల్సిన బాధ్యత…

పశ్చిమబెంగాల్‌లో ఈడి అధికారులపై దాడి .. ఇద్దరికి గాయాలు

Jan 5,2024 | 12:59

కోల్‌కతా  :    పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) అధికారులపై శుక్రవారం దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. రేషన్‌ స్కామ్‌కి…

హర్యానా మాజీ ఎమ్మెల్యే, సన్నిహితుల నివాసాల్లో ఈడి సోదాలు

Jan 5,2024 | 11:43

 చండీగఢ్‌ :   అక్రమ మైనింగ్‌ కేసులో హర్యానా మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్‌ సింగ్‌, సన్నిహితుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు,…

9న రాజ్యసభ ప్రివిలేజ్‌ కమిటీ భేటీ

Jan 5,2024 | 11:21

 ఎంపిల సస్పెన్షన్‌పై చర్చ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో  :   రాజ్యసభ ప్రివిలేజెస్‌ కమిటీ సమావేశం ఈ నెల 9న ఎంపి హరివంశ్‌ అధ్యక్షతన జరగనున్నది. ఇటీవల ముగిసిన శీతాకాల…

విభేదాలు పక్కన పెట్టి ముందుకెళ్లాలి : కాంగ్రెస్‌ సమావేశంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Jan 5,2024 | 11:16

రాహుల్‌ గాంధీ యాత్రలో స్వల్ప మార్పులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలంటే నాయకులు విభేదాలు పక్కనపెట్టి, ముందుకు వెళ్లాలని ఎఐసిసి…