మోడీ ద్వంద్వ ప్రమాణాలు : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు థామస్ ఐజాక్
న్యూఢిల్లీ : మోడీ ద్వంద్వ ప్రమాణాలు బట్టబయలవుతున్నాయంటూ … సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు థామస్ ఐజాక్ శనివారం ట్వీట్ చేశారు. ” మోదీ ద్వంద్వ ప్రమాణాలు…
న్యూఢిల్లీ : మోడీ ద్వంద్వ ప్రమాణాలు బట్టబయలవుతున్నాయంటూ … సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు థామస్ ఐజాక్ శనివారం ట్వీట్ చేశారు. ” మోదీ ద్వంద్వ ప్రమాణాలు…
జమిలీకి కాంగ్రెస్ వ్యతిరేకం ప్రజాశక్తి -న్యూఢిల్లీ బ్యూరో : ఒకే దేశం, ఒకే ఎన్నిక అప్రజాస్వామికమని, ఆ ఆలోచన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని కాంగ్రెస్ అధ్యక్షులు…
ఐదుగురు సభ్యులతో నియామకం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎస్సి వర్గీకరణపై ఐదుగురు సభ్యులతో కమిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు సహా ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని…
న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. జనవరి 26 వరకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం…
గాంధీనగర్ : వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్ కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత సి.జె. చావ్దా శుక్రవారం ఎమ్మెల్యే…
గువహటి : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదైంది. యాత్రతో పాటు నిర్వాహకులు కె.బి.బైజుపై కేసు నమోదు చేసినట్లు…
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో కేసులో నిందితుల పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్లకు విచారణ అర్హత లేదని జస్టిస్ బివి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం…
న్యూఢిల్లీ : యుజిసి నెట్ (డిసెంబర్) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. యుజిసి నెట్ 2023 రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను https://ugcnet.nta.ac.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్,…