జాతీయం

  • Home
  • మహమ్మారుల పీచమణిచిన శైలజ టీచర్‌

జాతీయం

మహమ్మారుల పీచమణిచిన శైలజ టీచర్‌

Apr 19,2024 | 23:47

– కేరళ ఆరోగ్య మంత్రిగా కరోనా కట్టడిలో ప్రపంచానికే ఆదర్శం – లోక్‌సభ ఎన్నికల్లో వడకర నుంచి సిపిఎం తరఫున పోటీ కేరళను ఒక్కటిగా నిలబెట్టిన, తన…

Kerala : రాహుల్‌ వ్యాఖ్యలను ఖండించిన బృందాకరత్‌

Apr 19,2024 | 17:49

న్యూఢిల్లీ :  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రకటనను ఉపసంహరించుకోవాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ కోరారు. ఈ అంశంలో…

Lok Sabha Election : 3 గంటల సమయానికి 49.78 శాతం ఓటింగ్‌ నమోదు

Apr 19,2024 | 17:14

న్యూఢిల్లీ :    సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.…

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు

Apr 19,2024 | 16:49

న్యూఢిల్లీ :   ప్రతి రోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వ్యక్తిగత వైద్యుడ్ని సంప్రదించేందుకు అనుమతించాలన్న కేజ్రీవాల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు శుక్రవారం…

FSSAI : నెస్లే నివేదికపై విచారణకు ఆదేశించిన కేంద్రం

Apr 19,2024 | 15:39

న్యూఢిల్లీ :   నెస్లేపై విచారణ చేపట్టాల్సిందిగా ఆహార భద్రతా నియంత్రణ సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ)ని కేంద్రం శుక్రవారం తెలిపింది. నెస్లే చిన్నారుల ఆహార ఉత్పత్తుల నివేదికను పరిశీలించాల్సిందిగా ఫస్సీకి…

సార్వత్రిక ఎన్నికల తొలిదశలో కొనసాగుతున్న పోలింగ్‌ ..

Apr 19,2024 | 13:32

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది. తొలి దశలో మొత్తం 102 లోక్‌సభ స్థానాలతోపాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు…

దళితుడినైన నేను అయోధ్యకు వెళితే… అనుమతించేవారా? : ఖర్గే

Apr 19,2024 | 13:01

న్యూఢిల్లీ :    దళితులు, గిరిజనులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. తమ కులాల వారిని ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించరని, ఒకవేళ…

సార్వత్రిక ఎన్నికలు – ఓటేసిన ప్రముఖులు

Apr 19,2024 | 10:24

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. ఈ విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌,…

పండ్లరసంలో విషం కలిపారు.. ఆసుపత్రిలో ఉన్నా : నటుడు మన్సూర్‌ అలీఖాన్‌

Apr 19,2024 | 09:59

ఆర్కేనగర్‌ (తమిళనాడు) : నిన్న ఎన్నికల ప్రచారంలో ఎవరో పండ్ల రసంలో విషం కలిపి ఇచ్చారని దాని ఫలితంగానే తాను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని నటుడు…