రాష్ట్ర అంగన్వాడీలకు ఎఐఎఫ్ఎడబ్ల్యుహెచ్ అభినందనలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అంగన్వాడీ యూనియన్ల సంయుక్త వేదిక ఆధ్వర్యంలో 42 రోజులుగా సమ్మె చేసి విజయం సాధించిన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లకు ఆల్ ఇండియా ఫెడరేషన్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అంగన్వాడీ యూనియన్ల సంయుక్త వేదిక ఆధ్వర్యంలో 42 రోజులుగా సమ్మె చేసి విజయం సాధించిన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లకు ఆల్ ఇండియా ఫెడరేషన్…
రాంచీ : మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. స్టేట్మెంటును రికార్డు చేసేందుకు వీలుగా ఈ…
తిరువనంతపురం : కేరళలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,70,99,326కు చేరింది. వీరిలో మహిళా ఓటర్లు 1,39,96,729 మందిగా, పురుషులు 1,31,02,288 మంది ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద…
న్యూఢిల్లీ : గార్బా ఉత్సవానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో 2022లో గుజరాత్లోని ఖెడా జిల్లాలో నలుగురు పోలీసులు ఒక స్తంభానికి ముస్లింలను కట్టివేసి బహిరంగంగా కొరడా దెబ్బలు…
బీహార్ జన నాయక్కు ప్రకటించిన రాష్ట్రపతి న్యూఢిల్లీ : దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డును బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ‘సోషలిస్టు’ నేత కర్పూరి…
ముంబయి : యుపి నుండి ‘బుల్డోజర్ రాజ్’ మహారాష్ట్రకు పాకింది. ముంబయిలోని మీరారోడ్లో షిండే ప్రభుత్వం మంగళవారం భారీగా బుల్డోజర్లను మోహరించింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో …
న్యూఢిల్లీ : టిఎంసి నేత మహువా మొయిత్రా అవినీతి ఆరోపణలపై మంగళవారం సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్ దేహద్రారుకి సిబిఐ సమన్లు జారీ చేసింది. గురువారం…
ఐజ్వాల్ : ఇండో-మయన్మార్ సరిహద్దుల మధ్య కంచె నిర్మాణం నిర్ణయంపై పునరాలోచించుకోవాలని మిజోరం విద్యార్థి సంఘం మంగళవారం ప్రధాని మోడీకి లేఖ రాసింది. ఈ లేఖను రాష్ట్ర…
న్యూఢిల్లీ : రాహుల్ జోడో న్యాయ్ యాత్ర అస్సాం రాజధాని గువహటిలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసివేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.…