జాతీయం

  • Home
  • రాష్ట్ర అంగన్‌వాడీలకు ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ అభినందనలు

జాతీయం

రాష్ట్ర అంగన్‌వాడీలకు ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ అభినందనలు

Jan 24,2024 | 10:15

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అంగన్‌వాడీ యూనియన్ల సంయుక్త వేదిక ఆధ్వర్యంలో 42 రోజులుగా సమ్మె చేసి విజయం సాధించిన అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్లకు ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌…

జార్ఖండ్‌ సిఎంకు మళ్లీ సమన్లు

Jan 24,2024 | 10:09

రాంచీ : మనీ లాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి సమన్లు జారీ చేసింది. స్టేట్‌మెంటును రికార్డు చేసేందుకు వీలుగా ఈ…

కేరళలో 2.7 కోట్ల మంది ఓటర్లు

Jan 24,2024 | 17:53

తిరువనంతపురం : కేరళలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,70,99,326కు చేరింది. వీరిలో మహిళా ఓటర్లు 1,39,96,729 మందిగా, పురుషులు 1,31,02,288 మంది ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద…

వ్యక్తులను కట్టేసి,కొట్టే అధికారం పోలీసులకుందా ? : ఖెడా సంఘటనను ప్రస్తావిస్తూ సుప్రీం వ్యాఖ్యలు

Jan 24,2024 | 09:47

న్యూఢిల్లీ : గార్బా ఉత్సవానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో 2022లో గుజరాత్‌లోని ఖెడా జిల్లాలో నలుగురు పోలీసులు ఒక స్తంభానికి ముస్లింలను కట్టివేసి బహిరంగంగా కొరడా దెబ్బలు…

కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న

Jan 24,2024 | 09:27

బీహార్‌ జన నాయక్‌కు ప్రకటించిన రాష్ట్రపతి న్యూఢిల్లీ : దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డును బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ‘సోషలిస్టు’ నేత కర్పూరి…

ముంబయికి చేరిన బుల్డోజర్‌ రాజ్ .. నివాసాల కూల్చివేత

Jan 24,2024 | 08:08

ముంబయి :   యుపి నుండి ‘బుల్డోజర్‌ రాజ్‌’ మహారాష్ట్రకు పాకింది. ముంబయిలోని మీరారోడ్‌లో షిండే ప్రభుత్వం మంగళవారం భారీగా బుల్డోజర్‌లను మోహరించింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో …

మహువా మొయిత్రాపై ఆరోపణల కేసులో న్యాయవాదికి సమన్లు

Jan 23,2024 | 16:38

న్యూఢిల్లీ :    టిఎంసి నేత మహువా మొయిత్రా అవినీతి ఆరోపణలపై మంగళవారం సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్‌ దేహద్రారుకి సిబిఐ సమన్లు జారీ చేసింది. గురువారం…

కంచె నిర్ణయంపై పునరాలోచించండి : ప్రధానికి మిజో విద్యార్థి సంఘం లేఖ

Jan 23,2024 | 16:03

 ఐజ్వాల్‌ :   ఇండో-మయన్మార్‌ సరిహద్దుల మధ్య కంచె నిర్మాణం నిర్ణయంపై పునరాలోచించుకోవాలని మిజోరం విద్యార్థి సంఘం మంగళవారం ప్రధాని మోడీకి లేఖ రాసింది. ఈ లేఖను రాష్ట్ర…

రాహుల్‌ యాత్రను అడ్డుకున్న పోలీసులు .. అస్సాంలో ఉద్రిక్తత

Jan 23,2024 | 15:12

 న్యూఢిల్లీ :   రాహుల్‌ జోడో న్యాయ్  యాత్ర అస్సాం రాజధాని గువహటిలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసివేస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.…