జాతీయం

  • Home
  • జమ్ముకాశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లలో ఏకకాలంలో ఈడి సోదాలు

జాతీయం

జమ్ముకాశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లలో ఏకకాలంలో ఈడి సోదాలు

Jan 31,2024 | 12:36

న్యూఢిల్లీ :   జమ్ముకాశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లలో ఏకకాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి ) సోదాలు జరిపింది. భారత్‌ పేపర్స్‌ లిమిటెడ్‌ (బిపిఎల్‌) ముడిపడి ఉన్న రూ.200 కోట్ల…

మరో హైజాక్‌ యత్నం భగ్నం

Jan 31,2024 | 11:26

19 మంది పాక్‌ సిబ్బందిని రక్షించిన ఐఎన్‌ఎస్‌ సుమిత్ర న్యూఢిల్లీ : 36 గంటల వ్యవధిలోనే మరొక హైజాక్‌ యత్నాన్ని భారత నౌకదళానికి చెందిన యుద్ధ నౌక…

భూహక్కులు కల్పించాల్సిందే : గ్రేటర్‌ నోయిడాలో రైతుల పోరాటం పున:ప్రారంభం

Jan 31,2024 | 10:49

వేలాదిగా చేరుకున్న అన్నదాతలు ఇండియా న్యూస్‌ నెట్‌వర్క్‌, న్యూఢిల్లీ : వేలాదిమంది రైతులు యోగి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. భూహక్కులు కల్పించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌…

రాంచీకి హేమంత్‌ సొరేన్‌ : నేడు ఇడి విచారణ

Jan 31,2024 | 10:21

రాంచీ : జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ రాష్ట్ర రాజధాని రాంచీ మంగళవారం చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాంచీలోని తన అధికారిక నివాసంలో…

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి : ముగ్గురు జవాన్లు మృతి

Jan 31,2024 | 10:09

సుక్మా : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బిజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల దాడిలో ముగ్గురు జవాన్లు చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు. టేకులగూడెం అడవుల వద్ద భద్రతా సిబ్బంది…

కేంద్ర ఏజెన్సీల దాడి ఆపాలి : అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్‌

Jan 31,2024 | 10:05

సభ సజావుగా జరిగేందుకు సహకరించాలి : ప్రభుత్వం నేడు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు ముందు మంగళవారం అఖిలపక్ష సమావేశం…

కేరళలో అంగన్‌వాడీలకు వేతనాలు పెంపు

Jan 31,2024 | 09:08

పదేళ్లు సర్వీసున్నవారికి రూ.వెయ్యి, మిగిలిన అందరికీ రూ.500 చొప్పున పెంపుదల డిసెంబర్‌ 2023 నుంచే అమల్లోకి 60 వేల మంది సిబ్బందికి లబ్ది తిరువనంతపురం : కేరళలో…

మోడీని గద్దె దించడమే లక్ష్యం : ఏచూరి

Jan 31,2024 | 08:51

హద్దుల్లేని ఇడి దుర్వినియోగం : సిపిఐ(ఎం) కేంద్రకమిటీ సమావేశం అనంతరం మీడియాతో ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ…