జాతీయం

  • Home
  • నేటి నుంచి ఐలు 14వ మహాసభ

జాతీయం

నేటి నుంచి ఐలు 14వ మహాసభ

Dec 28,2023 | 09:04

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :  అఖిల భారత న్యాయవాద సంఘం (ఐలు) 14వ అఖిల భారత మహాసభ గురువారం పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ప్రారంభం కానుంది. మూడు రోజుల…

తాత్కాలిక రెజ్లింగ్‌ కమిటీని నియమించిన భారత ఒలింపిక్‌ సమాఖ్య

Dec 27,2023 | 17:43

న్యూఢిల్లీ  :   భారత రెజ్లింగ్‌ సమాఖ్య (ఐఒసి) తాత్కాలిక రెజ్లింగ్‌ బాడీ (అడహక్‌ కమిటీ)ని నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. రెజ్లర్ల ఆందోళనలకు తలగ్గిన కేంద్రం డబ్ల్యుఎఫ్‌ఐకి ఎన్నికైన…

జాతీయ స్థాయిలో పీజీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల

Dec 27,2023 | 17:28

ఢిల్లీ : జాతీయస్థాయిలో విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024కు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబరు 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ…

ఎంఫిల్‌ డిగ్రీకి గుర్తింపు లేదు : యుజిసి

Dec 27,2023 | 17:00

న్యూఢిల్లీ :   ఎంఫిల్‌ డిగ్రీకి గుర్తింపులేదని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) బుధవారం పేర్కొంది. విద్యార్థులు ఈ డిగ్రీలో అడ్మిషన్‌లు తీసుకోవద్దని సూచించింది. 2023-24 విద్యా సంవత్సరానికి…

పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై కేంద్రం మౌనం : టిఎంసి ఎంపి

Dec 27,2023 | 16:34

న్యూఢిల్లీ :   పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై ప్రధాని మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ బుధవారం విమర్శించారు. ప్రధాని మోడీ హయాంలో…

సముద్ర భద్రతపై ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో మోడీ చర్చలు

Dec 27,2023 | 15:32

న్యూఢిల్లీ :   సముద్ర భద్రతపై ప్రధాని మోడీ సౌదీ అరేబియా  ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్‌ మరియు సౌదీ అరేబియా…

సిఎఎ అమలును అడ్డుకోలేరు : అమిత్‌ షా

Dec 27,2023 | 14:32

కోల్‌కతా :  పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) అమలును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.  ఇది దేశ చట్టమని అన్నారు.   పశ్చిమబెంగాల్‌…

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు హతం

Dec 27,2023 | 13:31

చెన్నై: తమినాడులోని కాంచీపురంలో ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసుల ఎన్‌కౌంటర్‌ చేశారు. నిందితులు పోలీసులపై దాడికి యత్నించగా కారణంగానే ఎన్‌కౌంటర్‌ జరిగిందని అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారరం..…

మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రిజల్ట్స్‌ : టాప్‌ 10లో ఏడుగురు మహిళలు

Dec 27,2023 | 13:08

ఇండోర్‌ :    మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రిజల్ట్స్‌లో టాప్‌ 10లో ఏడుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.  ఈ పరీక్షల్లో ప్రియాంక పాఠక్‌…