నేటి నుంచి ఐలు 14వ మహాసభ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అఖిల భారత న్యాయవాద సంఘం (ఐలు) 14వ అఖిల భారత మహాసభ గురువారం పశ్చిమ బెంగాల్లోని హౌరాలో ప్రారంభం కానుంది. మూడు రోజుల…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అఖిల భారత న్యాయవాద సంఘం (ఐలు) 14వ అఖిల భారత మహాసభ గురువారం పశ్చిమ బెంగాల్లోని హౌరాలో ప్రారంభం కానుంది. మూడు రోజుల…
ఢిల్లీ : జాతీయస్థాయిలో విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024కు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబరు 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ…
న్యూఢిల్లీ : ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపులేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) బుధవారం పేర్కొంది. విద్యార్థులు ఈ డిగ్రీలో అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించింది. 2023-24 విద్యా సంవత్సరానికి…
న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రధాని మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్ బుధవారం విమర్శించారు. ప్రధాని మోడీ హయాంలో…
న్యూఢిల్లీ : సముద్ర భద్రతపై ప్రధాని మోడీ సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్ మరియు సౌదీ అరేబియా…
కోల్కతా : పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) అమలును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇది దేశ చట్టమని అన్నారు. పశ్చిమబెంగాల్…
చెన్నై: తమినాడులోని కాంచీపురంలో ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసుల ఎన్కౌంటర్ చేశారు. నిందితులు పోలీసులపై దాడికి యత్నించగా కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారరం..…
ఇండోర్ : మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్స్లో టాప్ 10లో ఏడుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రియాంక పాఠక్…