ఎంపిలకు వివరణ కోరే హక్కు ఉంది : శరద్ పవార్
న్యూఢిల్లీ : ప్రతిపక్ష ఎంపిలకు వివరణ కోరే హక్కు ఉందని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఎంపిల సస్పెన్షన్ను ఖండిస్తూ…
న్యూఢిల్లీ : ప్రతిపక్ష ఎంపిలకు వివరణ కోరే హక్కు ఉందని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఎంపిల సస్పెన్షన్ను ఖండిస్తూ…
రాజ్యసభలో 45, లోక్సభలో 33 మంది సస్పెన్షన్ పార్లమెంటు చరిత్రలోనే అసాధారణం గందరగోళం మధ్యే బిల్లుల ఆమోదం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు చరిత్రలోనే అసాధారణమైన రీతిలో…
అలహాబాద్ : జ్ఞానవాపి కేసులో మసీదు కమిటీ దాఖలు చేసిన అన్ని పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ కేసుపై విచారణను ఆరు నెలల్లోగా…
రాజ్యసభలో కేంద్ర మంత్రి ఫగన్ సిమగ్ కులస్తే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సేకరించిన భూములను ఆ కర్మాగారానికి బదలీ చేసే…
మెక్సికో : మెక్సికోలో నిర్వహించిన క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో 16 మంది మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు…
ఆపరేషన్ థియేటర్లో అగ్నికీలలు చిన్నారిసహా ఇద్దరు మృతి లక్నో : ప్రభుత్వాసుపత్రి ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి, మరో మహిళ ప్రాణాలు…
బెంగళూరు : నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించా రు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్…
తిరువనంతపురం : కేరళ, కొచ్చిన్ యూనివర్సిటీ సెనేట్లలో సంఫ్ుపరివార్కు చెందిన సభ్యులను నామినేట్ చేస్తూ చాన్సలర్ హౌదాను దుర్వినియోగపరుస్తున్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ చర్యలను నిరసిస్తూ…
ప్రతిపక్ష పార్టీలు కలిసే ఉంటాయి : లాలూ నేడు ఢిల్లీలో ‘ఇండియా’ వేదిక నాలుగో సమావేశం హాజరుకానున్న లాలూ, నితీశ్ పాట్నా: ఢిల్లీలో ప్రతిపక్ష వేదిక ‘ఇండియా’…