జాతీయం

  • Home
  • బిజెపిపై రాజస్థాన్‌ రైతు ఆగ్రహం

జాతీయం

బిజెపిపై రాజస్థాన్‌ రైతు ఆగ్రహం

Apr 20,2024 | 00:14

ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :రాజస్థాన్‌ లో రైతులు బిజెపి పట్ల ఆగ్రహంగా ఉన్నారు. వ్యవసాయ సమస్యలతో సతమతమవుతున్న రైతులు వచ్చే ఎన్నికల్లో తమ సమస్యలను ప్రధాన అజెండా…

సుందర్‌గఢ్‌ ఎన్నికల బరిలో ఒలింపియన్‌

Apr 20,2024 | 00:04

ఒలింపియన్‌ దిలీప్‌ టిర్కీ హాకీ మ్రైదానం నుండి ఎన్నికల యుద్ధ మైదానంలో అడుగుపెట్టారు. ఆయన తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఒడిశాలోని సుందర్‌గఢ్‌ (ఎస్‌టి) లోక్‌సభ…

త్రిపురలో బిజెపి భారీ రిగ్గింగ్‌

Apr 20,2024 | 00:10

అగర్తల: తొలి విడతలో పశ్చిమ త్రిపుర లోక్‌సభ స్థానానికి శుక్రవారం జరిగిన ఎన్నికలో బిజెపి పెద్దయెత్తున రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. పలు చోట్ల బిజెపి రిగ్గింగ్‌,…

కొత్త ఓటర్లలో 70 శాతం మంది లేబర్‌ ఫోర్స్‌కు వెలుపలే

Apr 19,2024 | 23:54

న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ ఎన్నికల్లో 18.2 లక్షల మంది మొదటిసారి ఓటు వేయనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశవ్యాప్త ఓటర్ల శాతంలో వీరిది 29.7…

మహమ్మారుల పీచమణిచిన శైలజ టీచర్‌

Apr 19,2024 | 23:47

– కేరళ ఆరోగ్య మంత్రిగా కరోనా కట్టడిలో ప్రపంచానికే ఆదర్శం – లోక్‌సభ ఎన్నికల్లో వడకర నుంచి సిపిఎం తరఫున పోటీ కేరళను ఒక్కటిగా నిలబెట్టిన, తన…

Kerala : రాహుల్‌ వ్యాఖ్యలను ఖండించిన బృందాకరత్‌

Apr 19,2024 | 17:49

న్యూఢిల్లీ :  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రకటనను ఉపసంహరించుకోవాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ కోరారు. ఈ అంశంలో…

Lok Sabha Election : 3 గంటల సమయానికి 49.78 శాతం ఓటింగ్‌ నమోదు

Apr 19,2024 | 17:14

న్యూఢిల్లీ :    సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.…

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు

Apr 19,2024 | 16:49

న్యూఢిల్లీ :   ప్రతి రోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వ్యక్తిగత వైద్యుడ్ని సంప్రదించేందుకు అనుమతించాలన్న కేజ్రీవాల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు శుక్రవారం…

FSSAI : నెస్లే నివేదికపై విచారణకు ఆదేశించిన కేంద్రం

Apr 19,2024 | 15:39

న్యూఢిల్లీ :   నెస్లేపై విచారణ చేపట్టాల్సిందిగా ఆహార భద్రతా నియంత్రణ సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ)ని కేంద్రం శుక్రవారం తెలిపింది. నెస్లే చిన్నారుల ఆహార ఉత్పత్తుల నివేదికను పరిశీలించాల్సిందిగా ఫస్సీకి…