జాతీయం

  • Home
  • రైతుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయి 

జాతీయం

రైతుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయి 

Feb 25,2024 | 11:20

కేంద్రం, 4 రాష్ట్రాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ న్యూఢిల్లీ    :   శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌…

సుప్రీం తీర్పు అమలు జరిగేనా ?

Feb 25,2024 | 11:15

ఎన్నికల బాండ్ల పథకంపై కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ శైలేష్‌ గాంధీ న్యూఢిల్లీ :   ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఈ నెల 15న…

కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య కుదిరిన పొత్తు

Feb 25,2024 | 10:53

ఐదు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో :   లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మధ్య పొత్తు కుదిరింది. ఢిల్లీ…

అత్యంత అవినీతికర పార్టీ బిజెపినే

Feb 25,2024 | 10:47

 బిజెపిని గద్దె దింపడమే ప్రస్తుత లక్ష్యం  దిండిగల్‌ సభలో ప్రకాష్‌ కరత్‌ దిండిగల్‌ :   దేశంలో అత్యంత అవినీతిమయమైన పార్టీ బిజెపి అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు…

ద్వారకలో ‘సుదర్శన్ సేతును’ ప్రారంభించిన ప్రధాని

Feb 25,2024 | 10:31

గుజరాత్‌ : దేశంలోనే అతిపెద్ద కేబుల్ వంతెనగా పేరు పడ్డ సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న ఈ వంతెన…

ముస్లిం వివాహాలు-విడాకుల చట్టం రద్దు – అసోం బిజెపి ప్రభుత్వ ఆమోదం

Feb 25,2024 | 09:47

దిస్‌పూర్‌ : 1935వ సంవత్సరపు అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం రద్దుకు బిజెపి నేతృత్వంలోని అసోం ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉమ్మడి…

జూలై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్‌ చట్టాలు

Feb 25,2024 | 08:43

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం…

ఢిల్లీ సరిహద్దులో ఉద్యమ జ్యోతులు

Feb 25,2024 | 08:42

– కేంద్రం తీరుపై అన్నదాతల ధర్మాగ్రహం – శంభూ, ఖనౌరీ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ – కొనసాగుతున్న ఇంటర్నెట్‌ ఆంక్షలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నదాతల…

యుపిలో ఘోర ప్రమాదం – చెరువులో ట్రాక్టర్‌ పడి 24 మంది మృతి

Feb 25,2024 | 08:25

– మరో 20 మందికి గాయాలు – గంగా నదీ స్నానాలకు వెళ్తుండగా దారుణం లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కాశ్‌గంజ్‌ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది.…