‘మిషన్ దివ్యాస్త్ర’ సక్సెస్
ఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డిఆర్డిఒ) ‘మిషన్ దివ్యాస్త్ర పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 (ఎంఐఆర్ వి) క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది.…
ఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డిఆర్డిఒ) ‘మిషన్ దివ్యాస్త్ర పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 (ఎంఐఆర్ వి) క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది.…
న్యూఢిల్లీ : సందేశ్ఖలి దురాగతాల కేసును సిబిఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. సందేశ్ఖలి కేసు విచారణను, నిందితుడు…
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ చట్టం 2019…
26కు చేరిన మొత్తం చిరుతల సంఖ్య కునో నేషనల్ పార్క్లో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ఐదేళ్ల ఆడ చిరుత ‘గామిని’ ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఈ మేరకు…
తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మావోయిస్టులతో లింకు ఉన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతోపాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా…
ఘాజీపూర్ : ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఘాజీపూర్లో విద్యుత్ వైర్లు తగిలి పెళ్లి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందగా..…
సూరత్ (గుజరాత్) : రాబోయే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే గెలుస్తుందనే నమ్మకం ఉంటే.. టిడిపి, జనసేన పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది…
చండీగఢ్ : దేశవ్యాప్తంగా లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను సోమవారం గురుగ్రామ్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. వీటిల్లో…
కోల్కతా : లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంటుందన్నది సాధారణ విషయమే. అసెంబ్లీ అయినా, లోక్సభ ఎన్నికల్లో అయినా..అభ్యర్థులు తమ బలాబలాల నిరూపణకు ఒక్కోసారి కుటుంబ…