7 నెలల తర్వాత రికార్డు స్థాయికి కరోనా కేసులు
ఒక్క రోజే 841 మందికి కరోనా ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 841 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు భారత్ ఆరోగ్య…
ఒక్క రోజే 841 మందికి కరోనా ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 841 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు భారత్ ఆరోగ్య…
బెంగళూరు : దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనలో వార్తల్లోకెక్కిన బిజెపి ఎంపి ప్రతాప్ సింహా సోదరుడు అరెస్టయ్యారు. కోట్లాది రూపాయల విలువైన చెట్లను నరికినందుకు…
న్యూఢిల్లీ : కన్నూర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ పునర్ నియామకాన్ని రద్దు చేస్తు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ ప్రభుత్వం శనివారం రివ్యూ…
తిరువనంతపురం : కొన్ని నెలల నుంచి గాజాపై కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ బాంబు దాడులను కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఖండించారు. పాలస్తీనా ప్రజలను హత్య చేయడమే లక్ష్యంగా…
వర్కింగ్ ప్రెసిడెంట్గాఎస్.రాజేంద్ర ప్రసాద్ 169 మందితో కేంద్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక ఏపి భూ యాజమాన్య చట్టం రద్దు చేయాలని తీర్మానం ముగిసిన 14వ ఐలు మహాసభ…
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై బిజెపి నేత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు…
ప్రధానికి ఇవ్వడానికి బయలుదేరిన వినేష్ ఫోగాట్ అడ్డుకున్న పోలీసులు,రోడ్డుపై నిరసన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రప్రభుత్వంపై రెజ్లింగ్ క్రీడాకారులు తమ నిరసనను తీవ్రతరం చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్…
ముంబయి : మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు సజీవదహనమయ్యారు. హ్యాండ్ గ్లవ్స్ కర్మాగారంలో ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. కర్మాగారమంతా పూర్తిగా…
దేశంలో మీడియా అతిపెద్ద వ్యాపారం బిల్లుల ఆమోదానికే ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్ బ్రిటిష్ పాలన నాటి అసమానతలు పునరావృతం ఐలు అఖిల భారత మహాసభలో పాలగుమ్మి సాయినాథ్…