‘క్రిమినల్’ బిల్లులకు లోక్సభ ఆమోదం
– మరో ఇద్దరు ఎంపిల సస్పెన్షన్ – ప్రతిపక్షాల ఆగ్రహం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోబ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి (ఐపిసి), నేర శిక్షాస్మృతి (సిఆర్పిసి),…
– మరో ఇద్దరు ఎంపిల సస్పెన్షన్ – ప్రతిపక్షాల ఆగ్రహం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోబ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి (ఐపిసి), నేర శిక్షాస్మృతి (సిఆర్పిసి),…
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :మోడీ ప్రభుత్వం పార్లమెంటు నుండి 141 మంది ఎంపిలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా వేదిక పిలుపు మేరకు ఈ నెల 22న…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ప్రముఖ రచయిత తల్లావజ్జల పతంజలిశాస్త్రికి ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. తెలుగులో ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు’ (షార్ట్ స్టోరీస్) గానూ…
న్యూఢిల్లీ : లోక్సభ బుధవారం మరో ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేసింది. దీంతో సస్పెండ్కు గురైన మొత్తం సభ్యుల సంఖ్య 143కి చేరింది. కేరళ కాంగ్రెస్…
చెన్నై : తమిళనాడు ప్రభుత్వంపై గవర్నర్ ఆర్.ఎన్.రవి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్ర కేబినెట్ నుండి కె. పొన్ముడిని తొలగించాలని గవర్నర్ డిమాండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు…
న్యూఢిల్లీ : హోల్సేల్ దుకాణాలు, రిటైల్ సంస్థలు సహా గోధుమ పిండి మిల్లులపై అధికారుల దాడులపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల పేరుతో అధికారులు పదేపదే…
న్యూఢిల్లీ : ఉపరాష్ట్ర్రపతి జగదీప్ ధన్ఖర్ పట్ల తనకు చాలా గౌరవం వుందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి కళ్యాణ్ బెనర్జీ బుధవారం పేర్కొన్నారు. మిమిక్రీ అనేది ఓ…
న్యూఢిల్లీ : చట్టబద్ధమైన డిమాండ్ లేవనెత్తినందుకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊపిరి ఆడకుండా చేస్తోందని కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియాగాంధీ విమర్శించారు. బుధవారం పార్లమెంట్ సెంట్రల్…
ఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా నేడు రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల…