జాతీయం

  • Home
  • ‘క్రిమినల్‌’ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

జాతీయం

‘క్రిమినల్‌’ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

Dec 20,2023 | 21:02

– మరో ఇద్దరు ఎంపిల సస్పెన్షన్‌ – ప్రతిపక్షాల ఆగ్రహం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోబ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి (ఐపిసి), నేర శిక్షాస్మృతి (సిఆర్‌పిసి),…

మోడీ నిరంకుశత్వం-ఎంపిల సస్పెన్షన్‌పై22న రాష్ట్రవ్యాప్త నిరసనలు

Dec 20,2023 | 21:08

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :మోడీ ప్రభుత్వం పార్లమెంటు నుండి 141 మంది ఎంపిలను సస్పెండ్‌ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా వేదిక పిలుపు మేరకు ఈ నెల 22న…

పతంజలిశాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం

Dec 20,2023 | 21:17

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ప్రముఖ రచయిత తల్లావజ్జల పతంజలిశాస్త్రికి ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. తెలుగులో ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు’ (షార్ట్‌ స్టోరీస్‌) గానూ…

మరో ఇద్దరు లోక్‌సభ సభ్యుల సస్పెండ్‌ ..

Dec 20,2023 | 17:11

 న్యూఢిల్లీ :    లోక్‌సభ బుధవారం మరో ఇద్దరు సభ్యులను సస్పెండ్‌ చేసింది. దీంతో సస్పెండ్‌కు గురైన మొత్తం సభ్యుల సంఖ్య 143కి చేరింది. కేరళ కాంగ్రెస్‌…

ఆ మంత్రిని తొలగించండి : తమిళనాడు గవర్నర్‌ డిమాండ్‌

Dec 20,2023 | 16:44

 చెన్నై  :   తమిళనాడు ప్రభుత్వంపై గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి మరోసారి అక్కసు వెళ్లగక్కారు.  రాష్ట్ర కేబినెట్‌ నుండి కె. పొన్ముడిని తొలగించాలని గవర్నర్‌ డిమాండ్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు…

అధికారుల తనిఖీలపై గోధుమ వ్యాపారుల ఆందోళన

Dec 20,2023 | 16:13

న్యూఢిల్లీ  :   హోల్‌సేల్‌ దుకాణాలు, రిటైల్‌ సంస్థలు సహా గోధుమ పిండి మిల్లులపై అధికారుల దాడులపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల పేరుతో అధికారులు పదేపదే…

ఎవరినీ నొప్పించాలని భావించలేదు : టిఎంసి ఎంపి కళ్యాణ్‌ బెనర్జీ

Dec 20,2023 | 12:36

న్యూఢిల్లీ   :   ఉపరాష్ట్ర్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ పట్ల తనకు చాలా గౌరవం వుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి కళ్యాణ్‌ బెనర్జీ బుధవారం పేర్కొన్నారు.  మిమిక్రీ అనేది ఓ…

చట్టబద్ధమైన డిమాండ్‌ లేవనెత్తితే సస్పెండ్‌ చేస్తారా : సోనియాగాంధీ

Dec 20,2023 | 11:59

న్యూఢిల్లీ :    చట్టబద్ధమైన డిమాండ్‌ లేవనెత్తినందుకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊపిరి ఆడకుండా చేస్తోందని కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ విమర్శించారు. బుధవారం పార్లమెంట్‌ సెంట్రల్‌…

పెరుగుతున్న కరోనా కేసులపై నేడు కేంద్ర మంత్రి సమీక్ష

Dec 20,2023 | 11:31

ఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా నేడు రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల…