జాతీయం

  • Home
  • 28 నుంచి కొనసాగనున్న భారత్‌ జోడో న్యాయ యాత్ర

జాతీయం

28 నుంచి కొనసాగనున్న భారత్‌ జోడో న్యాయ యాత్ర

Jan 27,2024 | 11:01

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ఈ నెల 28న పశ్చిమబెంగాల్‌లోని జల్పయిగురి వద్ద పునఃప్రారంభం కానుంది. గణతంత్ర…

బడ్జెట్‌ సమావేశాల్లో ఆరీఫ్‌ తీరుపై సిపిఎం విమర్శలు

Jan 27,2024 | 10:58

గవర్నరు తీరు బాధ్యతారాహిత్యం రాజ్యాంగ విధుల పట్ల నిర్లక్ష్యం తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విధాన ప్రసంగాన్ని రాష్ట్ర గవర్నరు ఆరీఫ్‌…

మళ్లీ బిజెపి పంచన చేరనున్న నితీష్‌!

Jan 27,2024 | 10:57

 రోజంతా జోరుగా ప్రచారం పాట్నా: బీహార్‌లో మళ్లీ రాజకీయ రంగులు మారుతు న్నాయి. రాజకీయ నిలకడలేనితనానికి మారుపేరుగా మారిన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మళ్లీ బిజెప పంచన…

ఆల్ట్‌ న్యూస్‌ జుబేర్‌కు మత సామరస్యతా పురస్కారం : గణతంత్ర దినోత్సవాన అందజేసిన స్టాలిన్‌

Jan 27,2024 | 09:28

చెన్నై : గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకులు మహ్మద్‌ జుబేర్‌కు మత సామరస్యతా పురస్కారాన్ని తమిళనాడు ప్రభుత్వం అందచేసింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో…

ఘనంగా గణతంత్ర దినోత్సవం

Jan 27,2024 | 08:40

కర్తవ్యపథ్‌ పై మువ్వన్నెల జెండా రెపరెపలు జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముఖ్య అతిథిగా ఫ్రెంచ్‌ అధ్యక్షులు మాక్రాన్‌ నారీ శక్తిని చాటేలా సాగిన పరేడ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ…

దేశవ్యాప్తంగా ఎస్‌కెఎం కిసాన్‌ ట్రాక్టర్‌ పరేడ్‌

Jan 26,2024 | 22:12

– 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 484 జిల్లాల్లో కవాతు – కార్పొరేట్‌ దోపిడీ అంతం, లౌకిక ప్రజాస్వామ్య దేశాన్ని రక్షించాలని ప్రతిజ్ఞ – దేశంలో…

బీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు..

Jan 26,2024 | 15:59

పాట్నా  :    బీహార్‌లో రాజకీయాలు వేడెక్కాయి. జెడి(యు), ఆర్‌జెడిల మధ్య విభేదాలు తీవ్రమైన క్రమంలో బీహార్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జనతాదళ్‌ (యునైటెడ్‌)…

బెంగాల్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు పలు అడ్డంకులు : కాంగ్రెస్

Jan 26,2024 | 15:19

 సిలిగురి  :  బెంగాల్‌లో రాహుల్‌గాంధీ  భారత్ జోడో న్యాయ్ యాత్రకు  మమతా బెనర్జీ ప్రభుత్వం పలు అడ్డంకులు సృష్టించిందని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి మండిపడ్డారు.…

అక్కడ ఆలయం ఉన్నట్లు సర్వేలో తేలింది : హిందూ న్యాయవాది

Jan 26,2024 | 12:51

న్యూఢిల్లీ :   జ్ఞానవాపి మసీదులో ఆలయం ఉన్నట్లు సర్వేలో తేలిందని హిందూ మహిళల తరపు న్యాయవాది విష్ణుజైన్‌ శుక్రవారం తెలిపారు. వేర్వేరు బాషల్లో 34 శాసనాలతో ఉన్న…