జాతీయం

  • Home
  • హిండెన్‌ బర్గ్‌ నివేదికపై దర్యాప్తును సిట్‌కి బదిలీ చేయలేం : సుప్రీంకోర్టు

జాతీయం

హిండెన్‌ బర్గ్‌ నివేదికపై దర్యాప్తును సిట్‌కి బదిలీ చేయలేం : సుప్రీంకోర్టు

Jan 3,2024 | 11:52

న్యూఢిల్లీ :   అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్‌ నివేదికపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ చేస్తున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)కి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు…

వరుసగా మూడోసారి ఈడి సమన్లను దాటవేసిన కేజ్రీవాల్‌

Jan 3,2024 | 11:20

న్యూఢిల్లీ :    ఢిల్లీ లిక్కర్‌పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) విచారణకు హాజరుకావడం లేదని ఆప్‌ వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. కేజ్రీవాల్‌ ఈడి…

అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Jan 3,2024 | 10:44

అస్సాం : అస్సాం గోలఘాట్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవదర్శనానికి వెళ్తుండగా ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి…

బడ్జెట్‌ సమావేశాలకు 90 శాతం మంది సస్పెండ్‌ ఎంపిలు

Jan 3,2024 | 09:24

31న రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశంతో ప్రారంభం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సస్పెండైన 146 మంది ఎంపిల్లో 90 శాతం మంది…

సిఇసి, ఇసిల నియామకాలకు స్వతంత్ర, పారదర్శక వ్యవస్థ

Jan 3,2024 | 09:22

  సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన కొత్త చట్టం అమలును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో…

బిజెపి నుంచి పోటీ చేయండి : కేరళ గవర్నర్‌పై బృందాకరత్‌ విసుర్లు

Jan 3,2024 | 09:17

  తిరువనంతపురం : కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తీరుపై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన నేరుగా రాజకీయాల్లోకి రావాలనీ,…

గ్రామీణ ఉపాధి హామీపై దాడి! : సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో విమర్శ

Jan 3,2024 | 08:30

న్యూఢిల్లీ : గ్రామీణ ఉపాధి హామీకి ఆధార్‌ను తప్పనిసరి చేయడమంటే గ్రామీణ ఉపాధి హామీపై నేరుగా దాడి చేయడమేనని సిపిఐ(ఎం) విమర్శించింది. పార్టీ పొలిట్‌బ్యూరో మంగళవారం ఈ…

యుపిలో మహిళలపై నేరాలు అధికం

Jan 2,2024 | 21:34

– ఏకంగా 55 శాతం నేరాలు – వేధింపుల కేసులే అధికం – జాతీయ మహిళా కమిషన్‌ వెల్లడి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో దేశంలో మహిళలపై అత్యధిక నేరాలు…

తమిళనాడులో మోడీ పర్యటన

Jan 2,2024 | 15:30

చెన్నై : ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొదటగా ఆయన…