జాతీయం

  • Home
  • న్యాయవ్యవస్థలకు మించి మోడీ వ్యవహారశైలి

జాతీయం

న్యాయవ్యవస్థలకు మించి మోడీ వ్యవహారశైలి

May 26,2024 | 22:51

అంతా నేనే అన్నట్టు ప్రధాని తీరు బిజెపి హయాంలో దర్యాప్తు సంస్థల నిర్వీర్యం : తేజస్వి యాదవ్‌ పాట్నా : ప్రధాని మోడీ ప్రభుత్వ వ్యవస్ధలన్నింటినీ నాశనం…

గుజరాత్‌ టు చెన్నై ముఠా గోల్డ్‌ దందా

May 26,2024 | 22:50

సిండికేట్‌ సభ్యుల అరెస్టు  10.5 కిలోల పసిడి స్వాధీనం అహ్మదాబాద్‌ : బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్నంటుతోంది. సామాన్యుడు కనీసం కొనాలనే ఆలోచన కూడా చేయలేని పరిస్థితి.…

రోడ్డుపై మూడు బాంబులు.. నిర్వీర్యం చేసిన ఆర్మీ

May 26,2024 | 18:15

మణిపూర్‌ : రోడ్డుపై అమర్చిన మూడు బాంబులను ఆర్మీ జవాన్లు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని మూసివేశారు. అనంతరం బాంబు స్క్వాడ్‌ను రప్పించి ఆ బాంబులను నిర్వీర్యం చేశారు.…

కొండచరియలు విరిగిపడిన ఘటనలో 670కి చేరిన మృతుల సంఖ్య

May 26,2024 | 17:17

పసిఫిక్‌ : పసిఫిక్‌ దేశమైన పపువా న్యూ గినియాలోని ఎన్గా ప్రావిన్స్‌లో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడి బీభత్సం సఅష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి ఈ ప్రకృతి…

ఢిల్లీలో అగ్నిప్రమాదం – ముగ్గురు మృతి

May 26,2024 | 12:51

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగడంతో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. ఒకరు…

గుజరాత్‌లో ఘోరం – 33కు చేరిన మృతుల సంఖ్య

May 26,2024 | 12:37

రాజ్‌కోట్‌ (గుజరాత్‌) : గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 33కు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఘటనాస్థలాన్ని…

ఘోర దుర్ఘటన – గుడిసెలపైకి దూసుకెళ్లిన బస్సు – నలుగురు కూలీలు మృతి

May 26,2024 | 12:23

గోవా : దక్షిణ గోవాలో ఘోర దుర్ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి బస్సు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. ఈ…

పేదల ముఖాల్లో వెలుగులు నింపుతాం

May 26,2024 | 22:56

హిమాచల్‌ ఎన్నికల సభలో రాహుల్‌ సిమ్లా : ఇండియా ఫోరం అధికారంలోకి రాగానే పేదల ముఖాల్లో వెలుగులు పూసేలా చర్యలు చేపడతామని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ…

రాజస్థాన్‌లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..!

May 26,2024 | 12:56

రాజస్థాన్‌ : రాజస్థాన్‌లోని ఫలోడిలో ఆదివారం 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలో ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని అధికారులు తెలిపారు. అదే రాష్ట్రంలోని…