రెండో దశ పోలింగ్కు ముగిసిన ప్రచారం!
89 స్థానాల్లో రేపే పోలింగ్ న్యూఢిల్లీ : 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా 89 స్థానాల్లో శుక్రవారం రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అత్యంత…
89 స్థానాల్లో రేపే పోలింగ్ న్యూఢిల్లీ : 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా 89 స్థానాల్లో శుక్రవారం రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అత్యంత…
– నిత్యం ప్రజల్లోనే – మలప్పురం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీ కేరళలోని మలప్పురం లోక్సభకు సిపిఎం నుంచి పోటీ చేస్తున్న యువ అభ్యర్థి వి.వాసిఫ్ నిరంతరం…
ఆ పార్టీకి 219 సీట్లే మొత్తం ఎన్డిఎకి 259 సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ మెజార్టీ రాదు ఇండియా బ్లాక్కు 268 స్థానాలు కేంద్రంలో ఈ తడవ…
బెంగళూరు : కర్ణాటక బిజెపికి అధికారిక సోషల్ మీడియా చేసిన ఒక పోస్టుపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ‘కాంగ్రెస్ మేనిఫెస్టో లేక ముస్లిం లీగ్ మేనిఫెస్టోనా’ అనే…
పాట్నా : లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ అధికారంలోకి వస్తే అగ్నివీర్ స్కీమ్ను రద్దు చేస్తామని ఆర్జేడి నేత తేజస్వియాదవ్ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్…
ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ కేసులో కవిత బెయిల్పై తీర్పు రిజర్వ్ చేస్తూ రౌస్…
మహారాష్ట్రలోని యావత్మాల్లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ సృహతప్పి పడిపోయారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు…
ఢిల్లీ : మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జార్కండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం మరోసారి సుప్రీంకోర్టును…
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో జీరో షాడో కనిపించింది. నగర వాసులను అలరించింది. బెంగళూరు నగరంలో నీడ కనిపించకుండా దాదాపు ఆరు నిమిషాల పాటు ఉంది.…