జాతీయం

  • Home
  • కర్ణాటకలో నగదు ప్రవాహం

జాతీయం

కర్ణాటకలో నగదు ప్రవాహం

Apr 9,2024 | 00:03

ఎన్నికల ముందు రూ.5 కోట్ల డబ్బు స్వాధీనం  106 కిలోల నగలు కూడా.. న్యూఢిలీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో నగదు ప్రవాహం విచ్ఛలవిడిగా జరుగుతున్నది.…

లగ్జరీ వాచీల కొనుగోలు – మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్‌ సమన్లు

Apr 8,2024 | 09:22

చెన్నై : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ విభాగం సమన్లు జారీచేసింది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కంపెనీకి వాటిని పంపి…

ఆలయ పరిసరాల్లో ఎన్నికల సభ

Apr 8,2024 | 07:25

– బిజెపి నేత ఈశ్వరప్పపై ఇసి కేసు నమోదు బెంగళూరు : దక్షణాదిలో ఉనికి చాటుకునేందుకు బిజెపి బరితెగిస్తోంది. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతోంది. కర్ణాటకకు చెందిన…

ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల నుండి బాబ్రీ కూల్చివేత, గుజరాత్‌ నరమేధం తొలగింపు

Apr 8,2024 | 07:24

వామపక్షాల నిర్వచనాన్ని మార్చేశారు న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ నరమేధం అంశాలను ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల నుండి తొలగించారు. వామపక్షాలకు సంబంధించిన నిర్వచనాన్ని కూడా మార్చేశారు.…

కాంగ్రెస్‌ను జిన్నా ముస్లిం లీగ్‌తో పోల్చిన మోడీ

Apr 8,2024 | 07:22

వామపక్షాలపైనా అక్కసు న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాని మోడీలో అసహనం పెరిగిపోతోంది. ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఒక వైపు దాడులు చేయిస్తూ, మరొక వైపు…

దేశంలో బిజెపి ప్రసారాలు సమాప్తం

Apr 8,2024 | 00:30

– గుజరాత్‌ డాక్యుమెంటరీ నేపథ్యంలో కేంద్రం వేధింపులు – ఐటి సోదాలు, వేధింపుల నేపథ్యంలో అసాధారణ నిర్ణయం – ‘కలెక్టివ్‌ న్యూస్‌రూమ్‌’కు ప్రసార లైసెన్సులు న్యూఢిల్లీ :…

ఆస్తుల విలువ దాచిపెట్టిన బిజెపి అభ్యర్థి- ఇసికి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Apr 8,2024 | 00:21

న్యూఢిల్లీ: మోదీ ప్రధాని అయ్యాక దేశంలో చోటుచేసుకున్న అవినీతి కుంభకోణాల్లో బిజెపి అగ్రస్థానంలో నిలిచింది. అంటే, అంతర్జాతీయ ఆర్థిక మోసాల కేసుల మొదలు సాధారణ స్థానిక పేలుళ్ల…

మళ్లీ మోడీ వస్తే…ప్రజాస్వామ్యమే ఉండదు

Apr 8,2024 | 00:16

-ఎన్నికల వేళ ప్రతిపక్షాలే లక్ష్యంగా దాడులు – దేశాన్ని హిందూత్వ రాష్ట్రంగా మార్చే ప్రయత్నం – వైస్రాయ్ ల పాత్ర పోషిస్తున్న గవర్నర్లు – సిపిఎం పొలిట్‌బ్యూరో…

Kamal Haasan : దేశం ఇప్పుడు ద్రవిడ మోడల్‌ను అనుసరించాలి : కమల హాసన్‌

Apr 7,2024 | 23:50

చెన్నై : గుజరాత్‌ మోడల్‌ని వదిలి, దేశం ఇప్పుడు ద్రవిడ మోడల్‌ను అనుసరించాలని ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.…