నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్ ఎత్తివేత : మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం రాష్ట్రపతి…
ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్ ఎత్తివేత : మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం రాష్ట్రపతి…
పాట్నా : ఆర్జెడి నాయకులు, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు మంగళవారం దాదాపు 8 గంటల పాటు విచారించారు. పాట్నాలోని…
పేదరికాన్ని నిర్మూలించాంశ్రీ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం నేడు మధ్యంతర బడ్జెట్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : యువత, మహిళ, రైతులు, పేదలు అనే నాలుగు…
తిరువనంతపురం : అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో బిజెపి లౌకికవాదానికి చరమగీతం పాడిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. ఎన్నికలే లక్ష్యంగా అయోధ్యలో రాజకీయ కార్యక్రమం…
పాట్నా : జెడియు అధ్యక్షుడు నితీష్కుమార్ యూటర్న్పై మొదటిసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. బీహార్లో సామాజిక న్యాయం కోసం మహాఘట్బంధన్ పోరాడుతుందని, కూటమికి నితీష్కుమార్…
చెన్నై : ప్రముఖ నటుడు హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా…
న్యూఢిల్లీ : పార్లమెంటరీ సభ్యులందరి సస్పెన్షన్ రద్దైంది. మంది రాజ్యసభ ఎంపిల సస్పెన్షన్ మంగళవారం రద్దైంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా సస్పెన్షన్కు గురైన ఎంపిల సస్పెన్షన్ను…
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ 76వ వర్థంతి (జనవరి 30) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని రాజ్ఘాట్లో గాంధీ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.…