జాతీయం

  • Home
  • నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

జాతీయం

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

Jan 31,2024 | 08:44

ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌ ఎత్తివేత : మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం రాష్ట్రపతి…

కేంద్ర ఏజెన్సీల దాడి ఆపాలి – అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్‌

Jan 31,2024 | 07:59

– సభ సజావుగా జరిగేందుకు సహకరించాలి : ప్రభుత్వం – రేపు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు ముందు మంగళవారం అఖిలపక్ష సమావేశం…

తేజస్వి యాదవ్‌ విచారణ-8 గంటలపాటు ప్రశ్నించిన ఇడి

Jan 31,2024 | 07:59

పాట్నా : ఆర్‌జెడి నాయకులు, బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు మంగళవారం దాదాపు 8 గంటల పాటు విచారించారు. పాట్నాలోని…

ఆ నాలుగు స్తంభాలపైనే దేశాభివృద్ధి

Feb 1,2024 | 07:46

 పేదరికాన్ని నిర్మూలించాంశ్రీ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం నేడు మధ్యంతర బడ్జెట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : యువత, మహిళ, రైతులు, పేదలు అనే నాలుగు…

లౌకిక వాదానికి బిజెపి చరమగీతం : సీతారాం ఏచూరి

Jan 30,2024 | 18:16

తిరువనంతపురం  :   అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో బిజెపి లౌకికవాదానికి చరమగీతం పాడిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. ఎన్నికలే లక్ష్యంగా అయోధ్యలో రాజకీయ కార్యక్రమం…

నితీష్‌కుమార్‌ యూటర్న్‌పై స్పందించిన రాహల్‌ గాంధీ

Jan 30,2024 | 17:23

పాట్నా :   జెడియు అధ్యక్షుడు నితీష్‌కుమార్‌ యూటర్న్‌పై మొదటిసారి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. బీహార్‌లో సామాజిక న్యాయం కోసం మహాఘట్బంధన్‌ పోరాడుతుందని, కూటమికి నితీష్‌కుమార్‌…

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరో విజయ్

Jan 30,2024 | 16:25

చెన్నై : ప్రముఖ నటుడు హీరో విజయ్ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా…

పార్లమెంట్‌ సభ్యులందరి సస్పెన్షన్‌ రద్దు

Jan 30,2024 | 16:49

న్యూఢిల్లీ :   పార్లమెంటరీ సభ్యులందరి సస్పెన్షన్‌ రద్దైంది. మంది రాజ్యసభ ఎంపిల సస్పెన్షన్‌ మంగళవారం రద్దైంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా సస్పెన్షన్‌కు గురైన ఎంపిల సస్పెన్షన్‌ను…

మహాత్మునికి నివాళులర్పించిన ప్రధాని

Jan 30,2024 | 15:45

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ 76వ వర్థంతి (జనవరి 30) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.…