మెయితీ సాయుధుల గుప్పెట్లో మణిపూర్
కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత చర్య ఆదివాసీ నేతల వేదిక ఆగ్రహం గౌహతి : మణిపూర్లో సంఫ్ు పరివార్ కనుసన్నల్లో నడుచుకుంటున్న మెయితీలకు కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు…
కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత చర్య ఆదివాసీ నేతల వేదిక ఆగ్రహం గౌహతి : మణిపూర్లో సంఫ్ు పరివార్ కనుసన్నల్లో నడుచుకుంటున్న మెయితీలకు కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు…
బడ్జెట్ సమావేశాల్లో 75 సెకన్ల ప్రసంగం నాలుగు నిమిషాల్లో సభ నుంచి నిష్క్రమణ కేరళ గవర్నరు ఆరిఫ్ తీరుపై సర్వత్రా విమర్శలు తిరువనంతపురం : కేరళ గవర్నరు…
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లో పెత్తనం చలాయించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)ని దుర్వినియోగం చేస్తోందన్న విమర్శల నేపథ్యంలో…
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 75వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్యపథ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.…
తిరువనంతపురం :భారతదేశ రాజ్యాంగ పునాదిని ధ్వంసం చేసేందుకు జరుగుతున్న యత్నాలను తిప్పికొట్టాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. దేశం నేడు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న…
యువతకు అపార అవకాశాలు మహిళా సాధికారతతో మరింత మెరుగైన పాలన న్యూఢిల్లీ : భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ పాశ్చాత్య దేశాల్లోని ప్రజాస్వామ్య భావన కన్నా చాలా ప్రాచీనమైనదని…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించిన పోలీస్ మెడల్స్లో ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది పతకాలు వరించాయి. దేశ వ్యాప్తంగా పోలీస్, ఫైర్…
న్యూఢిల్లీ : దట్టమైన పొగమంచు, తక్కువ విజిబిలిటీ (దృశ్యమాన్యత) 75వ రిపబ్లిక్ వేడుకలపై ప్రభావం చూపవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) గురువారం తెలిపింది. పొగమంచు కారణంగా…
ఉజ్జయిని : మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో గురువారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీశాయి. రెండు వర్గాలు రాళ్లురువ్వుకోవడంతో .. ఒక పోలీస్…