జాతీయం

  • Home
  • 5 ఎయిమ్స్‌ ప్రారంభం- జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

జాతీయం

5 ఎయిమ్స్‌ ప్రారంభం- జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

Feb 26,2024 | 08:17

– రాష్ట్రంలో పలు ప్రారంభోత్సవ పనులు ప్రజాశక్తి-యంత్రాంగం :దేశవ్యాప్తంగా ఐదు చోట్ల నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…

మార్పు పవనాలు వీస్తున్నాయి !

Feb 25,2024 | 21:44

– రాహుల్‌ యాత్రకు అఖిలేష్‌ మద్దతు – అగ్రాలో జోరుగా సాగిన రాహుల్‌ యాత్ర లక్నో : ఉత్తరప్రదేశ్‌ మార్పునకు సిద్ధమైందని, మార్పు పవనాలు వీస్తున్నాయని కాంగ్రెస్‌…

బిజెపికి సవాలు విసిరిన ఒమర్‌ అబ్దుల్లా ..

Feb 25,2024 | 17:28

ముంబయి :   జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా బిజెపికి సవాలు విసిరారు. ముంబయిలో ‘ఐడియాస్‌ ఆఫ్‌ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొన్న  ఆయన మాట్లాడుతూ..  2024లో  జమ్ము…

గుండెపోటుతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మృతి

Feb 25,2024 | 17:03

  బెంగళూరు :   కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలోని సురపుర నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్‌ (67)…

నిజనిర్ధారణ కమిటీ సభ్యులను అరెస్ట్‌ చేసిన బెంగాల్‌ పోలీసులు

Feb 25,2024 | 15:30

 కోల్‌కతా :    సందేశ్‌ఖలీ వెళ్తున్న నిజనిర్థారణ కమిటీ సభ్యులను ఆదివారం బెంగాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భోజెర్‌హట్‌లో వారిని…

‘మన్‌ కీ బాత్‌’కు మూడు నెలల విరామం : ప్రధాని

Feb 25,2024 | 15:04

న్యూఢిల్లీ :   లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు మన్‌కీ బాత్‌ ప్రసారం ఉండదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆదివారం మన్‌కీబాత్‌ 110వ ఎపిసోడ్‌లో ప్రధాని…

లడఖ్‌కు రాష్ట్ర హోదా పరిశీలిస్తాం : కేంద్రం

Feb 25,2024 | 11:30

న్యూఢిల్లీ  :   రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌ నిబంధనలను లడఖ్‌ ప్రాంతానికి ఏ రీతిన అమలు చేయవచ్చో పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర హోం…

రాజ్యాంగానికి ముప్పు

Feb 25,2024 | 11:25

  మన జీవితాలను కష్టతరం చేస్తుంది  ప్రజలు దీనిని ప్రతిఘటించాలి  కర్నాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూరు :   భారత రాజ్యాంగానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా, దానితో ప్రజలకు…