జాతీయం

  • Home
  • జమ్ము కాశ్మీర్‌ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

జాతీయం

జమ్ము కాశ్మీర్‌ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

Dec 12,2023 | 10:34

అమిత్‌ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్షాల వాకౌట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జమ్ము కాశ్మీర్‌ రిజర్వేషన్‌ సవరణ బిల్లు, జమ్ము కాశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లులను రాజ్యసభ…

గృహ నిర్బంధంలో జమ్ముకాశ్మీర్‌ నేతలు

Dec 12,2023 | 10:27

పోరాటం కొనసాగుతుందని నేతల స్పష్టీకరణ న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడానికి ముందే జమ్ము కాశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్బంధాన్ని తీవ్రతరం…

మధ్యప్రదేశ్‌ సిఎంగా మోహన్‌ యాదవ్‌

Dec 12,2023 | 10:27

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి మోహన్‌ యాదవ్‌ను బిజెపి ఎట్టకేలకు ఖరారు చేసింది. సోమవారం నాడిక్కడ బిజెపి లెజిస్లేచర్‌ పార్టీ సమావేశమై ఆయనను…

కలవరపరుస్తున్న సుప్రీం తీర్పు!

Dec 11,2023 | 21:57

సిపిఎం పొలిట్‌బ్యూరో వ్యాఖ్య న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రపతిపత్తి తొలగింపును సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కలవరపరిచేదిగా ఉందని సిపిఐ(ఎం)…

విశాఖ మెట్రో కోసం ఎటువంటి ప్రతిపాదన లేదు : కేంద్ర మంత్రి కౌషల్‌ కిషోర్‌

Dec 11,2023 | 20:13

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశాఖ మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం రీత్యా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదన లేదని కేంద్ర పట్టణ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి…

ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీం తీర్పు దురదృష్టకరం : గులాంనబీ ఆజాద్‌

Dec 11,2023 | 18:33

  న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ప్రధాని నరేంద్రమోడీతోపాటు, పలువురు బిజెపి నేతలు…

గతేడాది నల్ల డబ్బుపై ధీరజ్‌ ట్వీట్‌ .. ఈ ఏడాది కోట్ల రూపాయలతో దొరికిపోయాడు : బిజెపి నేతలు విమర్శ

Dec 11,2023 | 16:43

  న్యూఢిల్లీ : రాజ్యసభ ఎంపి ధీరజ్‌ సాహు కుటుంబం నిర్వహిస్తున్న బౌద్‌ డిస్టిలరీ కంపెనీపై ఐటి ఆధికారులు గత బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో…

మరోసారి కలవరపెడుతున్న కోవిడ్‌

Dec 11,2023 | 15:30

  న్యూఢిల్లీ : కరోనా కనుమరుగైపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే దేశ ప్రజానీకాన్ని మరోసారి కరోనా కలవరపెడుతోంది. అనూహ్యంగా దేశంలో కరోనా కేసులు…

‘సుప్రీం’కు మహువా మొయిత్రా

Dec 11,2023 | 21:59

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడాన్ని సవాల్‌ చేస్తూ టిఎంసి నాయకులు మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎథిక్స్‌ కమిటీ సభ్యుల ప్రవర్తనకు సంబంధించిన…