జాతీయం

  • Home
  • మైనర్‌పై అత్యాచారం కేసులో యుపి బిజెపి ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు

జాతీయం

మైనర్‌పై అత్యాచారం కేసులో యుపి బిజెపి ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు

Dec 16,2023 | 09:29

లక్నో: మైనర్‌పై అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే రాందులార్‌ గోండ్‌కు జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల…

దద్దరిల్లిన పార్లమెంటు

Dec 16,2023 | 08:21

-భద్రతా ఉల్లంఘనలపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు – కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్‌ – ఉభయ సభలు వాయిదా – సస్పెన్షన్‌కు గురైన ఎంపిలు…

భద్రతా వైఫల్య ఘటన .. పోలీసులకు లొంగిపోయిన ఆరోవ్యక్తి

Dec 16,2023 | 08:20

 న్యూఢిల్లీ  :    లోక్‌సభలో భద్రతా వైఫల్య ఘటనలో ఆరో వ్యక్తి, కీలక నిందితుడు (మాస్టర్‌ మైండ్‌ ) లలిత్‌ ఝా లొంగిపోయినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం…

పాట్నా కోర్టు ఆవరణలో కాల్పుల కలకలం

Dec 15,2023 | 17:10

పాట్నా  :   బీహార్‌లోని  పాట్నా కోర్టు ఆవరణలో  పోలీసుల ఎదుట  కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.  అండర్‌ ట్రయల్‌లో ఉన్న ఖైదీపై ఇద్దరు వ్యక్తులు శుక్రవారం కాల్పులు…

మహువా పిటిషన్‌ను జనవరి 3కి తిరిగి జాబితా చేసిన సుప్రీంకోర్టు

Dec 15,2023 | 15:42

న్యూఢిల్లీ :   టిఎంసి నేత మహువా మొయిత్రా పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం వచ్చే ఏడాది జనవరి 3కి తిరిగి జాబితా చేసింది. తప్పుడు ఆరోపణలతో లోక్‌సభ…

ఢిల్లీలో 4.9 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత

Dec 15,2023 | 14:39

న్యూఢిల్లీ :   ఢిల్లీని మంచు దుప్పటి కమ్మేసింది .శుక్రవారం ఉదయం అత్యంత కనిష్ఠంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. లోధిరోడ్‌లో 5 డిగ్రీలు, అయానగర్‌లో…

మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ, ఎన్‌సిఆర్‌, పంజాబ్‌లో ఈడిసోదాలు

Dec 15,2023 | 13:03

 న్యూఢిల్లీ :   మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ, ఎన్‌సిఆర్‌, పంజాబ్‌లోని 12కు పైగా ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) శుక్రవారం సోదాలు చేపట్టింది. చంఢఘీర్‌కి చెందిన ఔషద సంస్థ…

‘ఆత్మహత్యకు అనుమతించండి’ : మహిళా జడ్జీ లేఖ

Dec 15,2023 | 12:15

న్యూఢిల్లీ :  సాధారణ మహిళలు తమకు   న్యాయం చేయాలంటూ కోర్టులను ఆశ్రయిస్తారు.  అటువంటిది    తన జీవితాన్ని గౌరవ ప్రదంగా  ముగించేందుకు అనుమతించండి అని  యుపికి చెందిన …

అస్సాంలో 1200కు పైగా మదర్సాల మూసివేత

Dec 15,2023 | 10:44

‘మిడిల్‌ ఇంగ్లీష్‌ స్కూల్స్‌’గా మార్చిన బిజెపి ప్రభుత్వం గౌహతి : అస్సాంలోని హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 1,281 మదర్సాలను మూసివేసి, వాటిని ‘మిడిల్‌ ఇంగ్లీష్‌…