జాతీయం

  • Home
  • సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట

జాతీయం

సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట

Feb 6,2024 | 10:55

2024-25 సంవత్సరానికి రూ.1,84,327 కోట్లతో కేరళ బడ్జెట్‌ తిరువనంతపురం :    సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట వేస్తూ కేరళలో సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే : బ్యాలెట్‌ పేపర్ల తారు మారుపై సుప్రీం వ్యాఖ్య

Feb 6,2024 | 09:11

న్యూఢిల్లీ : బ్యాలెట్‌ పేపర్లను ప్రిసైడింగ్‌ అధికారి తారుమారు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ ప్రిసైడింగ్‌ అధికారిని విచారణ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.…

ఓట్ల కోసం శ్రీరాముడి దుర్వినియోగం

Feb 6,2024 | 09:03

 రాష్ట్రాలను ఆర్థికంగా కుంగదీస్తోన్న కేంద్రం బిజెపిపై సిపిఎం ఎంపి బ్రిట్టాస్‌ విమర్శలు పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు? : లోక్‌సభలో ప్రశ్నించిన ఆరిఫ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాష్ట్రాలను కేంద్ర…

విశ్వాస పరీక్షలో నెగ్గిన చంపయీ సోరెన్‌

Feb 6,2024 | 07:48

అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : హేమంత్‌ సోరేన్‌ రాంచి : ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌ నేతృత్వంలోని జార్ఖండ్‌ ముక్తి మోర్చా సంకీర్ణ ప్రభుత్వం సోమవారం…

ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ ప్రభుత్వం నెమ్మదిగా నాశనం చేస్తోంది : రాహుల్‌

Feb 5,2024 | 18:10

రాంచీ : ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ ప్రభుత్వం నెమ్మదిగా నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యారు…

లక్నోజిల్లా జైల్లో 63 మందికి హెచ్‌ఐవి

Feb 5,2024 | 17:22

లక్నో : దేశంలో మరోసారి హెచ్‌ఐవి కేసులు వెలుగుచూశాయి. లక్నో జిల్లా జైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవి సోకిందని తాజాగా జైలు అధికారులు వెల్లడించారు. గతేడాది…

సిసోడియాకు ఊరట

Feb 5,2024 | 16:11

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆప్‌ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను గతేడాది మార్చిలో ఇడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఆయన ఈ…

బిజెపియేతర రాష్ట్రాల పట్ల వివక్ష లేదు : నిర్మలా సీతారామన్‌

Feb 5,2024 | 17:57

న్యూఢిల్లీ : పన్ను బకాయిల చెల్లింపుల్లో బిజెపియేతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్లమెంటులో సోమవారం కాంగ్రెస్‌ ఎంపి అధీర్‌రంజన్‌ ఆరోపించారు. అధీర్‌ రంజన్‌…

కేరళ బడ్జెట్ – హైలైట్స్

Feb 5,2024 | 13:13

కేరళ : కేరళ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ సోమవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రజెంటేషన్‌లో రాష్ట్రానికి “పన్ను వాటాల తిరస్కరణ”…