సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట
2024-25 సంవత్సరానికి రూ.1,84,327 కోట్లతో కేరళ బడ్జెట్ తిరువనంతపురం : సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట వేస్తూ కేరళలో సోమవారం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి…
2024-25 సంవత్సరానికి రూ.1,84,327 కోట్లతో కేరళ బడ్జెట్ తిరువనంతపురం : సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట వేస్తూ కేరళలో సోమవారం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి…
న్యూఢిల్లీ : బ్యాలెట్ పేపర్లను ప్రిసైడింగ్ అధికారి తారుమారు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ ప్రిసైడింగ్ అధికారిని విచారణ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.…
రాష్ట్రాలను ఆర్థికంగా కుంగదీస్తోన్న కేంద్రం బిజెపిపై సిపిఎం ఎంపి బ్రిట్టాస్ విమర్శలు పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు? : లోక్సభలో ప్రశ్నించిన ఆరిఫ్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాష్ట్రాలను కేంద్ర…
అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : హేమంత్ సోరేన్ రాంచి : ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా సంకీర్ణ ప్రభుత్వం సోమవారం…
రాంచీ : ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ ప్రభుత్వం నెమ్మదిగా నాశనం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమర్శించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యారు…
లక్నో : దేశంలో మరోసారి హెచ్ఐవి కేసులు వెలుగుచూశాయి. లక్నో జిల్లా జైలులో 63 మంది ఖైదీలకు హెచ్ఐవి సోకిందని తాజాగా జైలు అధికారులు వెల్లడించారు. గతేడాది…
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆప్ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను గతేడాది మార్చిలో ఇడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఆయన ఈ…
న్యూఢిల్లీ : పన్ను బకాయిల చెల్లింపుల్లో బిజెపియేతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్లమెంటులో సోమవారం కాంగ్రెస్ ఎంపి అధీర్రంజన్ ఆరోపించారు. అధీర్ రంజన్…
కేరళ : కేరళ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ సోమవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రజెంటేషన్లో రాష్ట్రానికి “పన్ను వాటాల తిరస్కరణ”…