కేరళ ప్రభుత్వ నిరసన ప్రదర్శనకు స్టాలిన్కు ఆహ్వానం
న్యూఢిల్లీ : కేంద్రం ఆంక్షలను వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం చేపడుతున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ను ఆహ్వానించారు. సోమవారం చెన్నైలో స్టాలిన్తో…
న్యూఢిల్లీ : కేంద్రం ఆంక్షలను వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం చేపడుతున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ను ఆహ్వానించారు. సోమవారం చెన్నైలో స్టాలిన్తో…
భోపాల్ : మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా అనే చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. 20 రోజుల క్రితం నమీబియా నుంచి…
అనుబంధ సంఘాలకు సిఐటియు పిలుపు ఇండియా న్యూస్ నెట్వర్క్, న్యూఢిల్లీ : ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ‘కేరళ సంఘీభావ దినోత్సవం’ నిర్వహించాలని తన అనుబంధ సంఘాలు, సమాఖ్యలకు…
హైదరాబాద్ : బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక సంఘటిత కార్యకలాపాలను చర్చిస్తూ ఆనంద్ పట్వర్ధన్ రూపొందించిన ప్రముఖ డాక్యుమెంటరీ ‘రామ్ కే నామ్’ను ప్రదర్శించినందుకు నలుగురిని హైదరాబాద్…
విద్యార్థులపై ఎబివిపి దాడి జాదవ్పూర్ : రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఎబివిపి చేసిన రాద్ధాంతం జాదవ్పూర్ యూనివర్సిటీలో ఉద్రిక్తతకు దారి తీసింది. అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని…
అహ్మదాబాద్ : బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులు గుజరాత్లోని పంచమహల్ జిల్లాలో గల గోద్రా సబ్జైలులో లొంగిపోయారు. గుజరాత్ ప్రభుత్వం దోషులుకు మంజూరు చేసిన…
ఇది రాజ్యాంగ విరుద్ధం మతం, ప్రభుత్వం మధ్య రేఖ పలచబడుతోంది అయోధ్య ప్రాణ ప్రతిష్టపై పినరయి విజయన్ లౌకికవాద పరిరక్షణకు పునరంకితం కావాలని పిలుపు ప్రజాశక్తి ప్రతినిది- …
ఎన్నికల వేళ గుర్తొచ్చామా కర్ణాటకలో బిజెపి ఎంపిని అడ్డుకున్న దళితులు బెంగళూరు : కర్నాటకలోని మైసూరు ఎంపి ప్రతాప్ సింహకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి…
కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహిళా రిజర్వేషన్ చట్టం (నారీ శక్తి వందన్ చట్టం-2023)ను తక్షణమే అమలు చేయాలని, తద్వారా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో…