జాతీయం

  • Home
  • దబోల్కర్‌ హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవం

జాతీయం

దబోల్కర్‌ హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవం

May 11,2024 | 08:31

-మరో ముగ్గురికి విముక్తి పూణే : ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్‌ హత్య కేసులో అరెస్టు అయినవారిలో ఇద్దరిని దోషులుగా నిర్ధారించి, వారికి యావజ్జీవ కారాగార శిక్ష…

మళ్లీ రక్తమోడిన అడవితల్లి

May 11,2024 | 08:25

– బీజాపుర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ – 12 మంది మావోయిస్టుల హత్య న్యూఢిల్లీ / బీజాపుర్‌ : అడవితల్లి మళ్లీ రక్తమోడింది. భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీస్థాయిలో…

జూన్‌ 1 వరకూ కేజ్రీవాల్‌కు బెయిల్‌

May 11,2024 | 08:16

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకుంటున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు గొప్ప ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు…

చేసింది గోరంత.. చేయాల్సింది కొండంత

May 11,2024 | 02:25

– ఆరోగ్య సంరక్షణలో మరిన్ని చర్యలు అవసరం – వైదులు, నిపుణుల సూచన న్యూఢిల్లీ : భారత్‌లో ఆరోగ్య సంరక్షణ పేలవంగా ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల…

మాల్దీవుల భద్రత కోసమే భారత సైన్యం ఉపసంహరణ!

May 11,2024 | 00:52

– దౌత్య రంగ నిపుణుల విశ్లేషణ :న్యూఢిల్లీ, మాలే : మాల్దీవుల నుంచి భారత దళాల ఉపసంహరణ గురువారంతో పూర్తయింది. ఈ ఉపసంహరణ అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలకు…

ఉత్తరాన ‘ఇండియా’ తుపానే !

May 11,2024 | 00:41

– రాహుల్‌ గాంధీ కనౌజి (యుపి) : ఉత్తరప్రదేశ్‌లో ఇండియా ఫోరం తుపాను వస్తోందని, ఈ సారి నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టలేరని కాంగ్రెస్‌ నేత…

మైనింగ్‌ ప్రాంతానికి వెళ్లి ఇసుక తవ్వకాలు ఆపేయండి – సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు

May 10,2024 | 22:49

-క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నిర్దేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో…

కేజ్రీవాల్‌ బెయిల్‌తో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం : విజయన్‌

May 10,2024 | 18:14

తిరువనంతపురం :   సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు జూన్‌…

Priyanka Gandhi : భారత్‌లో ఎన్నికలైతే.. పాకిస్థాన్‌ గురించి చర్చలెందుకు

May 10,2024 | 17:37

అమేథీ  :  భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు పాకిస్థాన్‌ గురించి ఎందుకు చర్చిస్తున్నామని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం రేటు 45 ఏళ్ల…