జాతీయం

  • Home
  • ప్రజా కోర్టులోనూ బిజెపిని ఓడిస్తాం

జాతీయం

ప్రజా కోర్టులోనూ బిజెపిని ఓడిస్తాం

Feb 16,2024 | 07:38

కేంద్ర ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి గ్రామీణ బంద్‌ జయప్రదం చేస్తాం ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో నల్లధనాన్ని నివారించే పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం…

మారని కేంద్రం తీరు

Feb 16,2024 | 07:26

చర్చల్లో అదే ప్రతికూల ధోరణి  సుప్రీంకోర్టులో కేసును సాకుగా చూపుతోంది రుణ పరిమితిలో సడలింపు లేదు  కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సుప్రీంకోర్టు…

రైతుల ఆందోళన ఉధృతం

Feb 15,2024 | 21:51

రేపు దేశవ్యాపిత గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె గురువారం పంజాబ్‌లో పలు చోట్ల రైల్‌ రోకో ఉద్యమంపై హర్యానా ప్రభుత్వ నిర్బంధం ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :గత…

ఎలక్టోరల్‌ బాండ్లు రద్దు.. ఇవి రాజ్యాంగ విరుద్ధం : సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

Feb 16,2024 | 07:12

సమాచార హక్కును హరిస్తోంది క్విడ్‌ప్రోకోకు దారితీస్తుంది వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఉంచాలని సిఇసికి ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల ముంగిట అధికార బిజెపికి సుప్రీంకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది.…

ఎంపి పదవికి టిఎంసి నేత మిమిచక్రవర్తి రాజీనామా

Feb 15,2024 | 17:39

కోల్‌కతా :  ప్రముఖ  నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మిమి చక్రవర్తి ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే ఎంపి…

ఒంటరిగానే పోటీ చేస్తాం : ఫరూక్‌ అబ్దుల్లా

Feb 15,2024 | 16:59

 శ్రీనగర్‌ :    వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించారు. గురువారం నిర్వహించిన…

బుందేల్‌ఖండ్‌ గౌరవ్‌ మహోత్సవంలో జరిగిన పేలుడులో నలుగురు చిన్నారులు మృతి

Feb 15,2024 | 16:24

చిత్రకూట్‌ (ఉత్తరప్రదేశ్‌) : ఉత్తరప్రదేశ్‌ చిత్రకూట్‌లోని బుందేల్‌ఖండ్‌ గౌరవ్‌ మహోత్సవంలో జరిగిన పేలుడులో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. పండుగ…

ఎలక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించిన ప్రతిపక్షాలు

Feb 16,2024 | 07:10

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు వెలువరించిన చారిత్రక తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించగా, అధికార పార్టీ బిజెపి ఆచితూచి స్పందించింది. చారిత్రాత్మక తీర్పు…

కొనసాగుతున్న రైతుల మార్చ్‌.. నేడు కేంద్రంతో మరోమారు చర్చలు

Feb 15,2024 | 11:24

చండీగఢ్‌ :  రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్‌, ట్రాలీలపై ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. పంజాబ్‌ -హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న…