జాతీయం

  • Home
  • పశ్చిమబెంగాల్‌లో ఈడి అధికారులపై దాడి .. ఇద్దరికి గాయాలు

జాతీయం

పశ్చిమబెంగాల్‌లో ఈడి అధికారులపై దాడి .. ఇద్దరికి గాయాలు

Jan 5,2024 | 12:59

కోల్‌కతా  :    పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) అధికారులపై శుక్రవారం దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. రేషన్‌ స్కామ్‌కి…

హర్యానా మాజీ ఎమ్మెల్యే, సన్నిహితుల నివాసాల్లో ఈడి సోదాలు

Jan 5,2024 | 11:43

 చండీగఢ్‌ :   అక్రమ మైనింగ్‌ కేసులో హర్యానా మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్‌ సింగ్‌, సన్నిహితుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు,…

9న రాజ్యసభ ప్రివిలేజ్‌ కమిటీ భేటీ

Jan 5,2024 | 11:21

 ఎంపిల సస్పెన్షన్‌పై చర్చ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో  :   రాజ్యసభ ప్రివిలేజెస్‌ కమిటీ సమావేశం ఈ నెల 9న ఎంపి హరివంశ్‌ అధ్యక్షతన జరగనున్నది. ఇటీవల ముగిసిన శీతాకాల…

విభేదాలు పక్కన పెట్టి ముందుకెళ్లాలి : కాంగ్రెస్‌ సమావేశంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Jan 5,2024 | 11:16

రాహుల్‌ గాంధీ యాత్రలో స్వల్ప మార్పులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలంటే నాయకులు విభేదాలు పక్కనపెట్టి, ముందుకు వెళ్లాలని ఎఐసిసి…

‘మొహల్లా క్లినిక్‌‘ లపై సిబిఐ విచారణకు ఆదేశం

Jan 5,2024 | 11:17

న్యూఢిల్లీ  :   ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహల్లా క్లీనిక్‌ల్లో దర్యాప్తు చేపట్టాల్సిందిగా సిబిఐను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆదేశించినట్లు సమాచారం. ఈ ఆస్పత్రుల్లోని పరీక్షా…

మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపి

Jan 5,2024 | 11:03

వివాదాస్పద పోలీసు అధికారిణికి రాష్ట్ర ఉన్నత పదవి ముంబయి : మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపిగా 1988 బ్యాచ్‌ ఐపిఎస్‌ రష్మి శుక్లాను నియమించారు. డిజిపిగా గతవారంలో…

ఇంటర్‌నెట్‌తో కేరళ హైటెక్‌ పాఠశాలల అనుసంధానం

Jan 5,2024 | 10:59

తిరువనంతపురం  :   రాష్ట్రంలోని అన్ని హైటెక్‌ పాఠశాలలకు ఈ వారంలో ఇంటర్‌నెట్‌ బ్రాడ్‌బాండ్‌ సదుపాయాన్ని కేరళ ప్రభుత్వం కల్పించనుంది. కోఫాన్‌ పబ్లిక్‌ బ్రాడ్‌బాండ్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ…

రక్తం అమ్మకానికి కాదు : కేంద్రం 

Jan 5,2024 | 10:54

న్యూఢిల్లీ :   రోగులకు అవసరమైన రక్తాన్ని కొన్ని బ్లడ్‌ బ్యాంకులు, ఆసుపత్రులు అధిక ధరలకు అమ్ముకుంటున్నాయని ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం…

పెద్దల సభ నుంచి 68 మంది ఎంపీల నిష్క్రమణ

Jan 5,2024 | 10:50

 ఈ ఏడాదిలో ముగియనున్న పదవీకాలం న్యూఢిల్లీ. :  ఈ ఏడాది రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీలు నిష్క్రమించనున్నారు. వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా…