జాతీయం

  • Home
  • సర్దార్‌ పటేల్‌ విగ్రహంపై రెండు వర్గాల మధ్య ఘర్షణలు .. మధ్యప్రదేశ్‌లో ఘటన

జాతీయం

సర్దార్‌ పటేల్‌ విగ్రహంపై రెండు వర్గాల మధ్య ఘర్షణలు .. మధ్యప్రదేశ్‌లో ఘటన

Jan 25,2024 | 15:20

ఉజ్జయిని :    మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో గురువారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీశాయి. రెండు వర్గాలు రాళ్లురువ్వుకోవడంతో .. ఒక పోలీస్‌…

ఇండియా ఫోరంపై రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

Jan 25,2024 | 14:21

న్యూఢిల్లీ :    ఇండియా ఫోరానికి మద్దతుగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.  దేశంలో అన్యాయానికి వ్యతిరేకంగా ఇండియా ఫోరం ఐక్యంగా…

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన కర్ణాటక చీఫ్‌ జస్టిస్‌

Jan 25,2024 | 13:06

న్యూఢిల్లీ :    కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ పి.బి. వరాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో గురువారం జరిగిన కార్యక్రమంలో సిజెఐ…

రాహుల్‌గాంధీపై కేసు సిఐడికి బదిలీ

Jan 25,2024 | 11:29

 గువహటి :    కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఆయన సహచరులపై నమోదైన కేసును సిఐడికి బదిలీ చేసినట్లు అస్సాం పోలీసులు గురువారం తెలిపారు. సమగ్రమైన, లోతైన…

రైతులకు బిజెపి ద్రోహం

Jan 25,2024 | 08:14

లక్ష కోట్లు నిధులు వెనక్కి పంపిన కేంద్ర వ్యవసాయ శాఖ : ఎస్‌కెఎం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రూ. లక్ష కోట్ల నిధులను వెనక్కి (సరెండర్‌) పంపినందుకు…

బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్లు

Jan 25,2024 | 08:09

 ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బొగ్గు గ్యాసిఫికేషన్‌ (ఇంధనీకరణ) ప్రాజెక్టుల కోసం రూ.8,500 కోట్ల ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.…

పుణేలో ఎఫ్‌టిఐఐ విద్యార్థులపై దాడి

Jan 25,2024 | 08:08

నేడు దేశవ్యాప్త నిరసన : ఎస్‌ఎఫ్‌ఐ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పుణేలోని ఎఫ్‌టిఐఐ విద్యార్థులపై జరిగిన ఫాసిస్టు దాడిని ఖండిస్తూ గురువారం దేశవ్యాప్త నిరసనలకు ఎస్‌ఎఫ్‌ఐ సెంట్రల్‌…

ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ 31కి వాయిదా

Jan 25,2024 | 08:05

న్యూఢిల్లీ : జేఎన్‌యూ మాజీ విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 31కి వాయిదా వేసింది. జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ ఉజ్వల్‌…

16న దేశవ్యాప్త రోడ్డు రవాణా సమ్మె

Jan 25,2024 | 07:56

కేంద్ర చట్టాలను నిరసిస్తూ కార్మిక సంఘాల పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌) 2023లోని కఠినమైన నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా…