జాతీయం

  • Home
  • గుజరాత్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

జాతీయం

గుజరాత్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

May 15,2024 | 23:30

గాంధీనగర్‌ : గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నర్మదా నదిలో ఈతకు నదికి వెళ్లిన ఓ కుటుంబంలో ఏడుగురు మతి చెందారు. మతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.…

Delhi Liquor Scam: మనీష్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు

May 15,2024 | 23:29

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎ మనీష్‌ సిసోడియా జ్యుడిషియల్‌ కస్టడినీ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు…

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత

May 15,2024 | 13:01

న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా సెప్సిస్‌తోపాటు పాటు న్యుమోనియాతో బాధపడుతున్నారు.…

గనిలో చిక్కుకున్న అధికారులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం

May 15,2024 | 12:36

జైపూర్‌ : రాజస్థాన్‌లోని నీమ్‌ కా థానా జిల్లాలో కోలిహన్‌ గని వద్ద మంగళవారం రాత్రి ప్రమాదం సంభవించింది. హిందుస్తాన్‌ కాపర్‌ లిమిటెడ్‌కు చెందిన అధికారులు, విజిలెన్స్‌…

జట్టుగా ఇండియా బ్లాక్‌

May 15,2024 | 09:34

ఎస్‌పి – కాంగ్రెస్‌ ఐక్యతారాగం అమేథీ, రాయ్ బరేలీలో విజయం కోసం కృషి లక్నో : ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య మార్పు కనిపిస్తోంది. ఎస్‌పి –…

మోడీ మళ్లీ ప్రధానైతే దేశంలో ఎన్నికలే జరగవు: ఖర్గే

May 15,2024 | 08:47

మహారాజ్‌గంజ్‌ (యూపీ): ప్రధాని మోడీని ‘ఝూథోన్‌ కా సర్దార్‌’ (అబద్ధాల రాజు) అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అభివర్ణించారు. ఆయన మళ్లీ ప్రధాని అయితే దేశంలో…

1800 అడుగులమేర కిందపడిన లిఫ్ట్‌ – చిక్కుకున్న అధికారులు-గనిలో 150మంది కార్మికులు

May 15,2024 | 08:13

రాజస్థాన్‌ : రాజస్థాన్‌లోని జుంజునులోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సిఎల్‌) గనిలో లిఫ్ట్‌ మెషిన్‌ 1800 అడుగుల మేర పడిపోవడంతో విజిలెన్స్‌ బఅందంతో సహా 15 మంది…

‘మత’ రాజకీయ ప్రకటనలు !

May 15,2024 | 04:12

 ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు కోట్లలో చెల్లింపులు, సింహభాగం బిజెపిదే  ఆ పార్టీకి అనుకూలంగా అదృశ్య ఖాతాలు, విద్వేషాలు రెచ్చగొట్టడమే వాటి లక్ష్యం న్యూఢిల్లీ : ఈ నెల 7న…

ప్రధానిపై సానుకూలత అంతంతే

May 15,2024 | 03:57

సిఎఎపై వివిధ దేశాల్లో వ్యతిరేకత తేల్చి చెప్పిన ‘గ్లోబ్‌స్కాన్‌’ సర్వే న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ దేశాల్లో భారత్‌ పేరు ప్రతిష్టలు ఇనుమడించాయంటూ…