జాతీయం

  • Home
  • రాహుల్‌ యాత్రను అడ్డుకున్న పోలీసులు .. అస్సాంలో ఉద్రిక్తత

జాతీయం

రాహుల్‌ యాత్రను అడ్డుకున్న పోలీసులు .. అస్సాంలో ఉద్రిక్తత

Jan 23,2024 | 15:12

 న్యూఢిల్లీ :   రాహుల్‌ జోడో న్యాయ్  యాత్ర అస్సాం రాజధాని గువహటిలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసివేస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.…

మిజోరాం ఎయిర్‌పోర్టులో కూలిన సైనిక విమానం.. 8 మందికి గాయాలు

Jan 23,2024 | 13:23

మిజోరాం : మిజోరాంలోని లెంగ్‌పురు విమానాశ్రయంలో మయన్మార్‌ ఆర్మీ విమానం ల్యాండింగ్‌ సమయంలో అదుపు తప్పి కొంత దూరంలో ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్‌కు చేరుకోకముందే…

కేరళ ప్రభుత్వ నిరసన ప్రదర్శనకు స్టాలిన్‌కు ఆహ్వానం

Jan 23,2024 | 12:26

న్యూఢిల్లీ  :    కేంద్రం ఆంక్షలను వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం చేపడుతున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనాల్సిందిగా  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్‌ను ఆహ్వానించారు. సోమవారం  చెన్నైలో స్టాలిన్‌తో…

మూడు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా..

Jan 23,2024 | 12:02

భోపాల్‌ :  మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా అనే చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. 20 రోజుల క్రితం నమీబియా నుంచి…

8న దేశవ్యాప్తంగా ‘కేరళ సంఘీభావ దినోత్సవం’

Jan 23,2024 | 11:29

అనుబంధ సంఘాలకు సిఐటియు పిలుపు ఇండియా న్యూస్‌ నెట్‌వర్క్‌, న్యూఢిల్లీ  :    ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ‘కేరళ సంఘీభావ దినోత్సవం’ నిర్వహించాలని తన అనుబంధ సంఘాలు, సమాఖ్యలకు…

పట్వర్ధన్‌ డాక్యుమెంటరీపై విహెచ్‌పి దాడి

Jan 23,2024 | 11:23

హైదరాబాద్‌ :   బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక సంఘటిత కార్యకలాపాలను చర్చిస్తూ ఆనంద్‌ పట్వర్ధన్‌ రూపొందించిన ప్రముఖ డాక్యుమెంటరీ ‘రామ్‌ కే నామ్‌’ను ప్రదర్శించినందుకు నలుగురిని హైదరాబాద్‌…

జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఉద్రిక్తత

Jan 23,2024 | 11:15

విద్యార్థులపై ఎబివిపి దాడి జాదవ్‌పూర్‌   : రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఎబివిపి చేసిన రాద్ధాంతం జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో ఉద్రిక్తతకు దారి తీసింది. అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని…

గోద్రా సబ్‌ జైలులో లొంగిపోయిన బిల్కిస్‌ బానో కేసు దోషులు

Jan 23,2024 | 11:11

అహ్మదాబాద్‌ :  బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషులు గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లాలో గల గోద్రా సబ్‌జైలులో లొంగిపోయారు. గుజరాత్‌ ప్రభుత్వం దోషులుకు మంజూరు చేసిన…

ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు

Jan 23,2024 | 11:06

ఇది  రాజ్యాంగ విరుద్ధం  మతం, ప్రభుత్వం మధ్య రేఖ పలచబడుతోంది  అయోధ్య ప్రాణ ప్రతిష్టపై పినరయి విజయన్‌ లౌకికవాద పరిరక్షణకు పునరంకితం కావాలని పిలుపు ప్రజాశక్తి ప్రతినిది- …