9న రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ భేటీ
ఎంపిల సస్పెన్షన్పై చర్చ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం ఈ నెల 9న ఎంపి హరివంశ్ అధ్యక్షతన జరగనున్నది. ఇటీవల ముగిసిన శీతాకాల…
ఎంపిల సస్పెన్షన్పై చర్చ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం ఈ నెల 9న ఎంపి హరివంశ్ అధ్యక్షతన జరగనున్నది. ఇటీవల ముగిసిన శీతాకాల…
రాహుల్ గాంధీ యాత్రలో స్వల్ప మార్పులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే నాయకులు విభేదాలు పక్కనపెట్టి, ముందుకు వెళ్లాలని ఎఐసిసి…
న్యూఢిల్లీ : ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహల్లా క్లీనిక్ల్లో దర్యాప్తు చేపట్టాల్సిందిగా సిబిఐను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించినట్లు సమాచారం. ఈ ఆస్పత్రుల్లోని పరీక్షా…
వివాదాస్పద పోలీసు అధికారిణికి రాష్ట్ర ఉన్నత పదవి ముంబయి : మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపిగా 1988 బ్యాచ్ ఐపిఎస్ రష్మి శుక్లాను నియమించారు. డిజిపిగా గతవారంలో…
తిరువనంతపురం : రాష్ట్రంలోని అన్ని హైటెక్ పాఠశాలలకు ఈ వారంలో ఇంటర్నెట్ బ్రాడ్బాండ్ సదుపాయాన్ని కేరళ ప్రభుత్వం కల్పించనుంది. కోఫాన్ పబ్లిక్ బ్రాడ్బాండ్ ప్రాజెక్టులో భాగంగా ఈ…
న్యూఢిల్లీ : రోగులకు అవసరమైన రక్తాన్ని కొన్ని బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రులు అధిక ధరలకు అమ్ముకుంటున్నాయని ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం…
ఈ ఏడాదిలో ముగియనున్న పదవీకాలం న్యూఢిల్లీ. : ఈ ఏడాది రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీలు నిష్క్రమించనున్నారు. వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా…
న్యూఢిల్లీ : తనను అరెస్ట్ చేసేందుకు బిజెపి యత్నిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ గురువారం ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడి విచారణకు…
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వ దోపిడీకి నియంత్రణే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. మోడీ ప్రభుత్వం…