న్యాయ పోరాటం కొనసాగిస్తా – వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:’నాది న్యాయ పోరాటం. అది కొనసాగుతుంది’ అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నాడిక్కడ కాన్ట్సిట్యూషన్ క్లబ్లో…