సందేశ్ఖలి కేసు నిందితుడు షాజహాన్ను సస్పెండ్ చేసిన టిఎంసి
కోల్కతా : సందేశ్ఖలి కేసులో అరెస్టయిన పార్టీ నేత షేక్ షాజహాన్ను తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) సస్పెండ్ చేసింది. ఆయనపై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.…
కోల్కతా : సందేశ్ఖలి కేసులో అరెస్టయిన పార్టీ నేత షేక్ షాజహాన్ను తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) సస్పెండ్ చేసింది. ఆయనపై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.…
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) రూ. 30 లక్షల జరిమానా విధించింది. 80 ఏళ్ల వఅద్ధుడు తన భార్యతో…
కోల్కతా : సందేశ్ఖలి కేసులో నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి ఉత్తర 24 పరగణాల…
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి, ఆమె కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్లకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు…
సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి బలహీనపడుతుందని, ‘ఇండియా’ వేదిక బలపడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.…
ఇంఫాల్ : మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఇంఫాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ను మోహరించారు. మొయితీ గ్రూపునకు చెందిన వ్యక్తులు ఒక సీనియర్ పోలీసు…
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గత నెలలో ప్రకటించిన సోలార్ పాలసీ 2024 లెఫ్టినెంట్ గవర్నర్ వినరు కుమార్ సక్సేనా బుధవారం అడ్డుకున్నారు. దీనిపై ఆప్…
శాసన సభల నిబంధనలను ”మూడు దశల్లో” మార్పు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యాంగంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే అంశంపై కొత్త అధ్యాయాన్ని జోడించి, 2029…
పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ‘క్రాస్-ఓటింగ్’ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఢోకా లేదన్న సిఎం సుఖ్వీందర్ సింగ్ షిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో బిజెపి నిర్వహించా లను కున్న…