జాతీయం

  • Home
  • సందేశ్‌ఖలి కేసు నిందితుడు షాజహాన్‌ను సస్పెండ్‌ చేసిన టిఎంసి

జాతీయం

సందేశ్‌ఖలి కేసు నిందితుడు షాజహాన్‌ను సస్పెండ్‌ చేసిన టిఎంసి

Feb 29,2024 | 17:18

కోల్‌కతా :   సందేశ్‌ఖలి కేసులో అరెస్టయిన పార్టీ నేత షేక్‌ షాజహాన్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) సస్పెండ్‌ చేసింది. ఆయనపై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.…

ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా

Feb 29,2024 | 15:37

న్యూఢిల్లీ :   ఎయిర్‌ ఇండియాకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) రూ. 30 లక్షల జరిమానా విధించింది. 80 ఏళ్ల వఅద్ధుడు తన భార్యతో…

సందేశ్‌ఖలి కేసులో నిందితుడు, టిఎంసి నేత అరెస్ట్‌

Feb 29,2024 | 11:03

 కోల్‌కతా :    సందేశ్‌ఖలి కేసులో నిందితుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షేక్‌ షాజహాన్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి ఉత్తర 24 పరగణాల…

రబ్రీ, ఆమె కుమార్తెలకు బెయిలు

Feb 29,2024 | 10:27

న్యూఢిల్లీ: ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కామ్‌ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి, ఆమె కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు…

బలపడుతున్న ‘ఇండియా’ 

Feb 29,2024 | 10:06

సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి బలహీనపడుతుందని, ‘ఇండియా’ వేదిక బలపడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.…

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. భద్రతా బలగాల మోహరింపు

Feb 29,2024 | 10:03

ఇంఫాల్‌ : మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఇంఫాల్‌ ఈస్ట్‌ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్‌ను మోహరించారు. మొయితీ గ్రూపునకు చెందిన వ్యక్తులు ఒక సీనియర్‌ పోలీసు…

ఢిల్లీ సోలార్‌ పాలసీకి మోకాలడ్డిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌

Feb 29,2024 | 10:01

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ గత నెలలో ప్రకటించిన సోలార్‌ పాలసీ 2024 లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినరు కుమార్‌ సక్సేనా బుధవారం అడ్డుకున్నారు. దీనిపై ఆప్‌…

2029లో జమిలి ఎన్నికలకు లా ప్యానెల్‌ ప్రతిపాదన..? 

Feb 29,2024 | 09:21

శాసన సభల నిబంధనలను ”మూడు దశల్లో” మార్పు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యాంగంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే అంశంపై కొత్త అధ్యాయాన్ని జోడించి, 2029…

హిమాచల్‌లోబెడిసికొట్టిన ఆపరేషన్‌ కమల్‌

Feb 29,2024 | 09:05

పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ‘క్రాస్‌-ఓటింగ్‌’ ఎమ్మెల్యేలు   ప్రభుత్వానికి ఢోకా లేదన్న సిఎం సుఖ్వీందర్‌ సింగ్‌ షిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లో బిజెపి నిర్వహించా లను కున్న…