శ్వేత పత్రం వర్సెస్ బ్లాక్ పేపర్
అధికార, ప్రతిపక్షాల మధ్య ‘ఆర్థిక యుద్ధం’ పార్లమెంటులో రభస ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలన్న తలంపుతో బిజెపి, గత…
అధికార, ప్రతిపక్షాల మధ్య ‘ఆర్థిక యుద్ధం’ పార్లమెంటులో రభస ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలన్న తలంపుతో బిజెపి, గత…
ఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా మంత్రివర్గం ధర్నా లెఫ్ట్, ఆప్, డిఎంకె, నేషనల్ కాన్ఫరెన్స్, ఎస్పీ, విసికె సహా పలు పార్టీల మద్దతు లోక్సభ…
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ‘ఇండియా’ ఫోరమ్ ఏర్పాటైంది. అయితే ప్రస్తుతం దేశంలోని ప్రధాన పార్టీలన్నీ భాగస్వాములైన ఈ వేదిక అసలు లక్ష్యం…
న్యూఢిల్లీ : కాంగ్రెస్ విడుదల చేసిన ‘బ్లాక్ పేపర్’ను ప్రధాని మోడీ దిష్టిచుక్కగా అభివర్ణించారు. తమ ప్రభుత్వంపై చెడుచూపు పడకుండా చూస్తుందని మోడీ అన్నారు. పదేళ్ల పాలనపై…
ప్రజాస్వామ్యంలో చారిత్రాత్మకమైన రోజు ఇల్లు ప్రతి ఒక్కరి హక్కు.. కానుక కాదు దేశం గర్వించదగ్గ విజయాలు ఎన్నో సాధించాం ఐక్యత, లౌకికవాదాన్ని కొనసాగిద్దాం న్యూఢిల్లీ : దేశంలోని…
ఒడిశా : ప్రధాని మోడీ కులంపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర గురువారం ఒడిశాకు చేరుకుంది.…
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కేరళ నిరసన ప్రారంభమైంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కేరళ హౌస్ నుంచి జంతర్మంతర్ వరకు…
ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఎక్స్…
రాజధానిలో ఆందోళన న్యూఢిల్లీ : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా చెల్లించే విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తోందని ఆయా రాష్ట్రాలకు చెందిన…