జాతీయం

  • Home
  • రైతులపై అణచివేత దారుణం : 16న దేశవ్యాప్త నిరసనకు ఎస్‌కెఎం పిలుపు

జాతీయం

రైతులపై అణచివేత దారుణం : 16న దేశవ్యాప్త నిరసనకు ఎస్‌కెఎం పిలుపు

Feb 14,2024 | 09:57

తక్షణమే బలగాలను ఉపసంహరించుకోవాలి చర్చలు జరపాలని కోరుతూ ప్రధానికి లేఖ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజాస్వామ్య హక్కులపై జరిగే ఎలాంటి దాడినైనా కిసాన్‌ ఉద్యమం ప్రతిఘటిస్తుందని సంయుక్త…

గాజా యుద్ధంలో అదానీ డ్రోన్లు !

Feb 14,2024 | 09:51

ఇజ్రాయిల్‌కు విక్రయించిన హైదరాబాద్‌ కంపెనీ ఇప్పటికే 20కి పైగా యుఎవిల సరఫరా న్యూఢిల్లీ : గాజాలో సాగిస్తున్న మారణహోమంలో అదానీ గ్రూప్‌ భాగస్వామ్య కంపెనీ తయారు చేసిన…

రైతుల గొంతు నొక్కుతోంది.. మోడీది నిరంకుశ ప్రభుత్వం : ‘ఢిల్లీ చలో’ ఆందోళనపై ఖర్గే

Feb 14,2024 | 09:45

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నిరంకుశ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల గొంతు నొక్కుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గత పది సంవత్సరాలుగా రైతులకు ఇచ్చిన…

‘ఢిల్లీ ఛలో’ ఉద్రిక్తం

Feb 14,2024 | 08:46

రైతులపై నీటి ఫిరంగులు, భాష్పవాయు గోళాలు బారికేడ్లు, సిమెంట్‌ దిమ్మలతో అడ్డుకునే ప్రయత్నం రోడ్లపై ఇనుప మేకులు..సరిహద్దుల మూసివేత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :అన్నదాతల ‘ఢిల్లీ ఛలో’ను అడ్డుకోవడానికి…

సిఎం జగన్‌ కేసు విచారణ వాయిదా

Feb 14,2024 | 09:03

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిబిఐ,…

జెఇఇ మెయిన్స్‌లోమెరిసిన తెలుగు తేజాలు

Feb 14,2024 | 08:43

ఫలితాలు విడుదల 23 మందికి 100 శాతం స్కోరువారిలో ముగ్గురు ఎపి విద్యార్థులు న్యూఢిల్లీ : జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఇఇ) మెయిన్స్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు…

ఈ  ‘వ్యవస్థ’తో కొందరికే ప్రయోజనం : రాహుల్‌ గాంధీ

Feb 13,2024 | 17:35

న్యూఢిల్లీ :   దేశంలోని ‘వ్యవస్థ’తో కొంతమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు. మిగిలిన వారంతా పన్నులు చెల్లిస్తూ, ఆకలితో చనిపోతున్నారని…

యుపి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాది పార్టీ

Feb 13,2024 | 15:28

లక్నో :   అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పి) మంగళవారం ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభకు తమ అభ్యర్థులను ప్రకటించింది. రామ్‌జీలాల్‌ సుమన్‌, జయాబచ్చన్‌, మాజీ ఐఎఎస్‌…

ఇసి తీర్పుపై సుప్రీంకోర్టుకు శరద్‌పవార్‌

Feb 13,2024 | 14:49

ముంబయి : ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి) తీర్పుని  సవాలు చేస్తూ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) వ్యవస్థాపకుడు శరద్‌పవార్‌ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల శరద్‌పవార్‌ మేనల్లుడు…