జాతీయం

  • Home
  • విహారయాత్రలో విషాదం : గుజరాత్‌లో బోటు ప్రమాదం : 14 మంది చిన్నారులతో సహా 16 మంది మృతి

జాతీయం

విహారయాత్రలో విషాదం : గుజరాత్‌లో బోటు ప్రమాదం : 14 మంది చిన్నారులతో సహా 16 మంది మృతి

Jan 19,2024 | 10:49

అహ్మదాబాద్‌ : పశ్చిమ గుజరాత్‌లోని ఘోరం చోటుచేసుకుంది. వడోదరలోని సరస్సులో గురువారం జరిగిన బోటు ప్రమాదంలో 14 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన,…

కేంద్ర కార్యాలయాలకు 22న ఒక పూట సెలవు

Jan 19,2024 | 10:43

న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ఈ నెల 22న ఒక పూట సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం…

ఘోర అగ్నిప్రమాదం – ఆరుగురు సజీవదహనం

Jan 19,2024 | 08:50

న్యూఢిల్లీ : ఢిల్లీలోని పితంపురా ప్రాంతంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి ఆరుగరు సజీవదహనమయ్యారు. నిన్న రాత్రి సమయంలో పితంపురా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో…

కేరళలో అతి తక్కువ పేదరికం

Jan 19,2024 | 10:34

-ఎల్‌డిఎఫ్‌ హయాంలో భారీగా తగ్గిన వైనం – ఆంధ్రప్రదేశ్‌లో 4.19 శాతం – నీతి ఆయోగ్‌ నివేదిక ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:దేశంలోనే అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా…

ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే బిజెపి పాలసీ : రాహుల్‌ గాంధీ

Jan 19,2024 | 08:18

గువహటి :   ప్రజాధనాన్ని కొల్లగొట్టి విద్వేషాలను వ్యాప్తి చేయడమే బిజెపి, దాని సైద్ధాంతిక గురువైన ఆర్‌ఎస్‌ఎస్‌ల పాలసీ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. ఈ నెల…

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు.. కర్ఫ్యూ విధించిన యంత్రాంగం 

Jan 19,2024 | 08:18

ఇంఫాల్‌ : మణిపూర్‌లోని తౌబాల్‌ జిల్లాలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో జిల్లా యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. బుధవారం రాత్రి తౌబాల్‌ జిల్లాలోని…

‘గల్లీ క్రికెట్‌లో పిల్లాడిలా’ బిజెపి పరిస్థితి : రాఘవ్‌ చద్దా

Jan 18,2024 | 16:53

చండీగఢ్‌ :   చండీగఢ్  మేయర్‌ ఎన్నికలను వాయిదా వేయనున్నారన్న వార్తలపై  ఆప్‌ ఎంపి రాఘవ్‌ చద్దా గురువారం ధ్వజమెత్తారు. గల్లీ క్రికెట్‌లో బ్యాట్‌తో ఆడకుండా, ఆట ముగించే…

ఎస్‌ఎఫ్‌ఐ సెక్రటరీపై బీర్ బాటిల్‌తో దాడి.. మహారాజాస్ కాలేజీలో ఉద్రిక్తత

Jan 19,2024 | 11:28

తిరువనంతపురం :   కొచ్చిలోని మహారాజాస్‌ కాలేజ్‌లో విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) యూనిట్‌ సెక్రటరీ అబ్దుల్‌ నజీర్‌పై…

చట్ట ప్రకారం నడుచుకుంటా : కేజ్రీవాల్‌

Jan 18,2024 | 12:11

న్యూఢిల్లీ :    తాను చట్ట ప్రకారం నడుచుకుంటానని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.  పరోక్షంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి ) సమన్లనుద్దేశించి…