జాతీయం

  • Home
  • ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్

జాతీయం

ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్

Mar 14,2024 | 09:32

నిలకడగా ఆరోగ్య పరిస్థితి  పూణే : మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మహారాష్ట్రలోని పూణే నగరంలోని ఆసుపత్రిలో జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ చికిత్స…

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Mar 14,2024 | 13:47

సకాలంలో స్పందించిన అధికారులు  ఢిల్లీ : ఢిల్లీ షాహదారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలోని నివాస భవనంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే…

షాజహాన్ టార్గెట్‌గా ఈడీ సోదాలు

Mar 14,2024 | 09:04

సందేశ్‌ఖాలీ: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ ఘటన నిందితుడుగా అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత  షేక్ షాజహాన్ టార్గెట్‌గా గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది.…

మహారాష్ట్రలో ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు?

Mar 14,2024 | 08:13

న్యూఢిల్లీ : ముంబయిలోని ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లను మార్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని శివసేన ఎంపీ రాహుల్‌ షెవాలే అన్నారు. ముంబై సెంట్రల్‌…

ఎఐఎడిఎంకె-బిజెపి మధ్య రహస్య పొత్తు: స్టాలిన్‌

Mar 14,2024 | 08:04

చెన్నై : ఎఐఎడిఎంకె-బిజెపి మధ్య రహస్య పొత్తు ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె నాయకులు ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. ఈ రెండు పార్టీలను ఓడించడానికి ఇండియా వేదిక…

Bar Asso: లేఖ రాసేందుకు అధికారం ఇవ్వలేదు

Mar 14,2024 | 08:02

ఎన్నికల బాండ్లపై రాష్ట్రపతికి లేఖపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ వివరణ న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బార్‌…

Bonds: 22,217 ఎన్నికల బాండ్ల జారీ

Mar 14,2024 | 07:55

సుప్రీంకోర్టులో ఎస్‌బిఐ అఫిడవిట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు సుమారు 22,217 ఎలక్టోరల్‌ బాండ్లను జారీ స్టేట్‌…

ఇసిల నియామకంపై అత్యవసర విచారణ

Mar 14,2024 | 07:53

15న విచారించేందుకు సిజెఐ నిర్ణయం  సెలక్షన్‌ కమిటీ సమావేశంపై అధిర్‌ రంజన్‌ చౌదరి లేఖ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ఎన్నికల…

నేడు కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌

Mar 14,2024 | 07:49

దేశవ్యాప్తంగా వేలాది మంది హాజరు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నేడు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్‌లో…