జాతీయం

  • Home
  • ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు బెయిల్‌

జాతీయం

ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు బెయిల్‌

Apr 27,2024 | 12:08

ఢిల్లీ: ఇటీవల ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ అక్రమాల కేసులో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో…

మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

Apr 27,2024 | 10:27

మణిపూర్‌ : మణిపూర్‌లోని బిష్ణుపూర్‌ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు దాడులకు తెగపడ్డారు. శనివారం తెల్లవారు జామున సీఆర్‌పీఎఫ్‌ 128 బెటాలియన్‌ పర్యవేక్షణలో…

‘కూ’ ఉద్యోగులకు జీతాలు నిలిపివేత

Apr 27,2024 | 10:10

భారత మైక్రోబ్లాగింగ్‌ యాప్‌ వెల్లడి ‘ఎక్స్‌’కు పోటీగా గతంలో ప్రచారం కల్పించిన మోడీ సర్కారు న్యూఢిల్లీ : ప్రపంచంలో తీవ్రంగా ప్రాచుర్యం పొందిన ట్విట్టర్‌ (ప్రస్తుతం ‘ఎక్స్‌’)కు…

లక్ష్యాలను చేరుకోని పిఎం-కిసాన్‌

Apr 27,2024 | 10:09

న్యూఢిల్లీ : వ్యవసాయ సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పిఎం-కిసాన్‌) ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. ముఖ్యంగా రైతన్నల ఆదాయాన్ని…

రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి సిద్దమవుతున్న నేతలు..

Apr 27,2024 | 09:09

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్‌ ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా…

మతం పేరుతో ఓట్లు అడిగిన బిజెపి ఎంపీపై కేసు

Apr 27,2024 | 09:00

బెంగళూరు : మతం పేరుతో ఓట్లు అడిగినందుకు బెంగళూరు సౌత్‌ బిజెపి అభ్యర్థి, ఎంపి తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. మతం పేరుతో ఓట్లు అడుగుతూ సోషల్‌…

పాలస్తీనియన్లకు విద్యార్థి లోకం మద్దతు

Apr 27,2024 | 08:36

-అమెరికావ్యాప్తంగా వర్శిటీల్లో విద్యార్థుల ప్రదర్శనలు వందలాదిమంది అరెస్టు, -పోలీసుల అణచివేతతో ఉద్రిక్తత -భారత సంతతి విద్యార్థిని అరెస్టు, వర్శిటీ నుంచి బహిష్కరణ లాస్‌ఏంజెల్స్‌ : అమెరికాలోని పలు…

మా ఓటు కూడా లాక్కోవద్దు

Apr 27,2024 | 08:34

-బిజెపి ఎన్నికల వాయిదా సూచనలపై ఇసికి మెహబూబా ముఫ్తి లేఖ శ్రీనగర్‌ : అనంత్‌నాగ్‌ – రాజౌరి లోక్‌సభ సీటుకు ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌ను…

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ – ఇద్దరు ఉగ్రవాదులు మృతి

Apr 27,2024 | 08:32

శ్రీనగర్‌ : ఉత్తరకాశ్మీర్‌లోని బారాముల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది, సాధారణ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని సోపోర్‌లో…